AP: కర్నూలు(D) పత్తికొండ మార్కెట్లో రూ.1కి పడిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేయడంపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. లాభ నష్టాలు లేకుండా కిలో రూ.8కి మార్కెటింగ్ శాఖ కొనాలని ఆదేశించారు. APలోని మార్కెట్లలో కూడా అదే ధరకు విక్రయించాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి, తక్కువ ధరకు నాసిరకం పంట అందుబాటులోకి రావడంతో సాధారణ టమాటాపై ప్రభావం పడిందని అధికారులు, రైతులు పేర్కొన్నారు.
రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం
14
Dec