ఉద్యోగులను కుక్కల్లా మోకాళ్లపై నడిపించి..

కేరళలోని ఓ ప్రైవేటు కంపెనీ తమ ఉద్యోగుల పట్ల దారుణంగా వ్యవహరించింది. మెరుగైన ప్రదర్శన లేదనే కారణంతో కుక్కల్లా మోకాళ్లపై నడవాలని, నేలపై కాయిన్స్ వేసి నోటితో తీయాలని బలవంతం చేసిన్నట్లు బాధిత ఉద్యోగులు ఆరోపించారు. ఈ విజువల్స్ స్థానిక మీడియాలో వైరల్ కాగా మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేసింది. అయితే ఈ వేధింపులు గతంలో జరిగాయని, ఉద్యోగం నుంచి తొలగించడంతో తాజాగా బయటకు వచ్చినట్లు ఓ ఉద్యోగి చెప్పారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *