- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా భారత సైన్యం ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా లష్కరే తోయిబాకు చెందిన మరో ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేసింది. J&Kలోని బందిపొరా, త్రాల్లో ఉన్న టెర్రరిస్టులు జమీల్ అహ్మద్, ఆమిర్ నజీర్ నివాసాలను బాంబులతో పేల్చేసింది. వీటితో కలిపి ఇప్పటివరకు 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను ఆర్మీ నేలమట్టం చేసింది. మరోవైపు ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా వేట కొనసాగుతోంది.