- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
పవిత్ర అమర్నాథ్ యాత్రకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జులై 3న ప్రారంభమైన యాత్రలో మొదటి ఆరు రోజుల్లోనే లక్షకుపైగా భక్తులు హిమాలయాల్లోని మంచుతో ఏర్పడిన శివలింగాన్ని దర్శించుకున్నారని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే 38 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.