మావో’ళ్లు ఎట్లున్నారో

భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అడవి బాట పట్టారు అన్నలు. అవినీతి నిర్మూలన, ఆదివాసీల సంరక్షణ అంటూ ఇప్పటికీ అడవుల్లోనే తలదాచుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట కొనసాగుతున్న కాల్పులతో ADB వాసులు ఉలిక్కిపడుతున్నారు. ఏ క్షణాన ఎవరి మరణవార్త వినాల్సి వస్తుందోనని భయపడుతున్నారు. ఇటీవల బోథ్కు చెందిన ఆడెల్లు(భాస్కర్), 2001 జన్నారంలో సూర్యం, 2003 బెజ్జూర్లో అరుణ (లలితక్క), 1989లో సుగుణకర్ మరణించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *