US ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవాలంటూ ఢిల్లీకి చెందిన మహామండలేశ్వర్ స్వామి వేద మూర్తీనంద సరస్వతి పూజలు నిర్వహించారు. తాజాగా ట్రంప్ గెలవడంతో తమ పూజలు ఫలించాయని హర్షం వ్యక్తం చ...
ఓ రైల్వే గార్డు ప్లాట్ఫామ్పై ఉండిపోయిన ఓ జంట కోసం కదిలిన రైలును ఆపేసిన వీడియో వైరలవుతోంది. మధ్య ప్రదేశ్లోని ఇటార్సి రైల్వే స్టేషన్లో ఓ రైలు ఆగగా ఓ జంట ఆహారం కోసం రైలు దిగింది. ...
సాగునీటి ప్రాజెక్టుల్లోని నీటిని తాగు, సాగుకి వాడుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. 2025 వానాకాలం వరకు రిజర్వాయర్లలో నీరు ఉండేలా చూసుకోవాలని సూచ...
తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై తమిళనాడులో కేసు నమోదైంది. ఆమెపై పలు తెలుగు, తమిళ సంఘాలు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే భారీ నిరసన క...
కుటుంబానికి అండగా నిలిచేందుకు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ఎంత కష్టమైనా చేసే మహిళలున్నారు. అలాంటి ఓ మహిళ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. MSc చదివిన సుప్రీతి సింగ్ తన భర్త ఆక...
బ్రాంప్టన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. త్రివర్ణ పతాకాలను ఖలిస్థానీలు కత్తులతో చీలుస్తూ, కాళ్లతో తంతుంటే చూస్తూ ఊరుకొనే కెనడా పోలీసులు ఇప్పుడు హిందూ సభా మందిరంపై దాడులపై...
డబ్బు తీసుకుని మోసం చేశారంటూ తనపై ఓ యువతి చేసిన ఆరోపణలను యూట్యూబర్ హర్షసాయి ఖండించారు. ఈ కేసులో TG హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో కొన్ని వారాలుగా విదేశాల్లో ఉన్న అతను ఇవాళ HYD త...
హాలీవుడ్ సంగీత నిర్మాత, మ్యూజిక్ లెజెండ్ క్విన్సీ జోన్స్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో 91 ఏళ్ల జోన్స్ చనిపోయినట్లు కుటుంబసభ్యులు మీడియాకు వెల్లడించారు. మైఖేల్ జాక్సన్...
మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేయడం లేదని మరాఠా కోటా యాక్టివిస్ట్ మనోజ్ పాటిల్ అన్నారు. 10-15 మంది అభ్యర్థులకు మద్దతిస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. 'ఒకే ...
TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు రాష్ట్రానికి రానున్నారు. సా.4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చే...