TG: ఈసారి కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. మేలో భూగర్భ జలమట్టం సగటున 10.36 మీటర్లు ఉండగా, అక్టోబర్లో అది 5.38 మీటర్లకు చేరింది. వికారాబాద్ జిల్లాలో అత్...
తాను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ DMK పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారం చేస్తున్నారని నటి కస్తూరి అన్నారు. తెలుగు గడ్డ తనకు మెట్టినిల్లుతో సమానమని, తెలుగు వాళ్లను కుటుంబ ...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలన్న విషయంలో 26 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లను కొన్ని కీలక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ధరలు 37%, అబార్షన్ హక్కులు 13%, ఉద్యోగాల...
భారత టెస్ట్ టీమ్లో సీనియర్లైన రోహిత్, కోహ్లి, అశ్విన్, జడేజా భవితవ్యం ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత తేలనుంది. ఇండియా WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే వీరికి ఇదే చివరి సిరీస్ అవ్వొచ్చ...
గాజాలో ఉగ్రవాద సంస్థ హమాస్ తిరిగి పుంజుకోకుండా ఇజ్రాయెల్ దళాలు దాడిని తీవ్రం చేశాయి. అదివారం ఉత్తర గాజా సహా పలు ప్రాంతాలపై జరిపిన దాడుల్లో 23 మంది మృతి చెందారు. గత 48 గంటల్లో గాజా...
తన బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం ఫొటోలను Jr.NTR ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. 'నితిన్-శివాని మీకు కంగ్రాట్స్. జీవితాంతం మీరిద్దరూ సుఖసంతోషాలతో కలిసుండాలి' అంటూ విషెస్ తె...
ఝార్ఖండ్ గెలుపు కోసం JMM, BJP కూటములు మహిళా ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలోని 81 నియోజకవర్గాల్లో 32 స్థానాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. వీరి మెప్పు...
RCB కెప్టెన్గా కోహ్లి బాధ్యతలు చేపడతారనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ జట్టు డైరెక్టర్ మొ బొబట్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఫ్రాంచైజీ ఇంకా కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోలేదు. మాకు ఇంకా ఆప్...
సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను బిహార్ బీజేపీ నేతలు స్వాగతించారు. బిహార్లో కూడా ఈ తరహా వింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంద...