AP: నూతన సంవత్సర కానుకగా JANలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికీ కార్డులు ఇవ...
AP: విశాఖ రుషికొండపై జగన్ నిర్మించిన భవనాలు ఐకానిక్ అని సీఎం చంద్రబాబే ప్రశంసించారని వైసీపీ ట్వీట్ చేసింది. 'జగన్ హయాంలో రూ.412 కోట్లతో నిర్మించిన 7 ప్రభుత్వ భవనాలు ఏపీకి ఐకానిక్ అ...
పసుపు, ఆకుపచ్చగా ఉండే అరటి పండ్లనే చూస్తుంటాం. కానీ నీలి రంగులోనూ అరటి పండ్లుంటాయనే విషయం చాలా మందికి తెలియదు. దీనిని బ్లూజావా అని పిలుస్తుంటారు. ఇది వెనీలా ఐస్ క్రీమ్ టేస్టును...
AP: రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నా చర్యలు కరవయ్యాయని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గం వడమాలపేటలో హత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను పరామర్శించిన ఆ...
AP: రాష్ట్రంలో రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ నెల నుంచి రేషన్లో జొన్నలను కూడా ప్రభుత్వం చేర్చింది. బియ్యం వద్దనుకునే వారు వీటిని తీసుకోవచ్చ...
కృష్ణానదిలో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణం ప్రారంభమైంది. 100 మంది టూరిస్టులతో బయలుదేరిన ఈ లాంచీ సాయంత్రానికి శ్రీశైలం చేరుకుంటుంది. మల్లన్న దర్శనం అనంతరం రేపు తి...
మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో గోవర్ధన పూజను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం బిదడ్వాడ్ గ్రామస్థులు ఆవులతో తొక్కించుకున్నారు. దీపావళి తర్వాతి రోజు ఈ వేడుకను జరుపుకోవడం సంప...
TG: హైదరాబాద్లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు పారింది. కొండాపూర్లో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులోకి నీరు చేరింది. మోకాలి లోతు నీళ్లలోనూ బస్సును తీసుకెళ్లడంతో వర...
పెన్సిల్వేనియాలో ఓట్ల అవకతవకలపై ఆరోపణలు చేయడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సవాల్ చేయవచ్చనే ఆందోళనలు ఊపందుకున్నాయి. గత ఎన్నికల ఫలితాల్ని సవాల్ చేస్తూ జనవరి...