భారీ వర్షాలు.. వరదలో కొట్టుకుపోయిన

నిన్న హైదరాబాద్ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. కుండపోత వర్షానికి వీధుల్లో వరద పోటెత్తింది. దీంతో కృష్ణానగర్లో పార్క్ చేసి ఉన్న ఓ కారు వరదలో కొద్దిదూరం కొట్టుకుపోయింది. ఈ వీడియో నె...

Continue reading

కలిసి స్టెప్పులేసిన వింబుల్డన్ విన్నర్స్

వింబుల్డన్ విన్నర్స్ అల్కరాజ్, క్రెజికోవా టోర్నీ ముగిసిన అనంతరం జరిగిన వేడుకల్లో కలిసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. టోర్నీ ముగిశాక విన్నర్ల...

Continue reading

బస్సులోనే కూరగాయల అమ్మకం

TG: మహబూబ్నగర్ (D) హన్వాడ మండలానికి చెందిన ఓ మహిళా రైతు బస్సులోనే కూరగాయాలు విక్రయించారు. మహబూబ్ నగర్ మార్కెట్లో అమ్మగా మిగిలినవాటితో ఆమె పరిగి వెళ్లే బస్సులో ఇంటికి బయలుదేరారు. బస...

Continue reading

మానవత్వం చాటుకున్న మంత్రి సవిత

AP: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మంచి మనసు చాటుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత...

Continue reading

గిరిజనుల గోడు: స్కూల్ నిర్మించాం.. టీచర ను పంపండి ప్లీజ్!

AP: స్వతంత్ర భారతావనికి 75ఏళ్లు నిండినా గిరిజనుల పిల్లలకు చదువు అందని ద్రాక్షగానే ఉంటోంది. విద్యార్థులు మరో గ్రామానికి 4KM కాలినడకన వెళ్లాల్సి ఉండటంతో అల్లూరి(D) అనంతగిరి(M)లోని తె...

Continue reading

టీచర్లకు పాలాభిషేకం చేసిన విద్యార్థులు

TG: తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు పాలభిషేకం చేసి విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మిట్టగూడెం ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఇటీవల...

Continue reading

రైలు రాక తో.. బ్రిడ్జిపై నుంచి దూకేసిన దంపతులు

రైల్వే బ్రిడ్జిపై ఫొటోషూట్ భార్యాభర్తల ప్రాణాల మీదకు తెచ్చింది. రాజస్థాన్లో పాలి(D)లోని గోరంఘాట్ బ్రిడ్జిపై దంపతులు రాహుల్, జాన్వి ఫొటోషూట్ చేస్తున్నారు. ఆ సమయంలో రైలు రాగా వారు భయ...

Continue reading

వరదలో చిక్కుకున్న కారు.. కుటుంబాన్ని కాపాడిన యువకులు

TG: హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం ధాటికి రోడ్లపై నీరు వరదను తలపిస్తోంది. పలు చోట్ల కార్లు, బైక్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. ముషీరాబాద్ పరిధిలోని ఓ వీధిలో వరద ఉద్ధృతిలో కారు చి...

Continue reading

ముంబైలో Dy.CM పవన్ కళ్యాణ్

కొత్త జంట అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ 'శుభ ఆశీర్వాద్' కార్యక్రమంలో పాల్గొనేందుకు అతిరథ మహారథులు ముంబైకి చేరుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట...

Continue reading

కడెంలో వరద బీభత్సానికి రెండేళ్లు

ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలను ఆందోళనకు గురిచేసిన కడెం ప్రాజెక్ట్ వరద ఘటన నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. 2022 జులై 13న ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కడెం ప్రాజెక్ట్ పోటెత...

Continue reading