పెరిగిన రద్దీ.. సర్వదర్శనానికి 20 గంటలు

AP: కలియుగ వైకుంఠం తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. నిన్న సాయంత్రం నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిప...

Continue reading

ఇవాళ 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా.. జాగ్రత్త!

AP: రాష్ట్రంలోని 145 మండలాల్లో నేడు వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదు అవుతాయని అంచనా వేసింద...

Continue reading

గుంటూరు లేదా ఒంగోలులో NCC డైరెక్టరేట్: డిప్యూటీ డైరెక్టర్

AP: NCC శిక్షణతో విద్యార్థులకు సమాజం, దేశంపై బాధ్యత పెరుగుతుందని ఎన్సీసీ AP, TG డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. గుంటూరు/ ఒంగోలులో NCC డైరెక్టరేట్, విశాఖలో ...

Continue reading

ఎండ ఎఫెక్ట్.. 2 గంటల్లో 16 మంది మృతి

తీవ్ర ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవ...

Continue reading

హరితహారం’ ఇకపై ‘ఇందిర వనప్రభ’

TG: రాష్ట్ర ప్రభుత్వం 'హరితహారం' పేరును 'ఇందిర వనప్రభ'గా మార్చనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అన్ని కార్యక్రమాలు 'తెలంగాణకు హరితహారం' పేరుతో జరిగాయి. ఇకపై 'ఇందిర వనప్రభ' పేరుతో క...

Continue reading

ఫోన్ పేలో ఇకపై వెహికల్, హోమ్ లోన్స్

ఫోన్పే కొత్తగా 6 విభాగాల్లో సెక్యూర్డ్ లోన్ స్కీమ్లను అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు మ్యూచువల్ ఫండ్, గోల్డ్, బైక్, కార్, హోమ్/ ప్రాపర్టీ, ఎడ్యుకేషన్ లోన్ను పొందవచ్చని సంస్థ తెలిపి...

Continue reading

Ap స్కూళ్ల ప్రారంభానికి ముందు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే... జూన్ 12లోగా విద్యాకానుక కిట్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుక...

Continue reading

మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె భర్త..

అన్యోన్యంగా సాగుతున్న వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. విబేధాల కారణంగా మూడేళ్ళ క్రితం నుంచే ఈ జంట విడివిడిగా ఉంటున్నారు. ఆ సమయంలోనే తేజకు మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. భార్యకు విడ...

Continue reading

ఏరులైన వీధులు.. చేపల కోసం ఎగబడ్డ జనం

ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మణిపుర్లోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు కాలువలను తలప...

Continue reading

లండన్ నుంచి బయల్దేరిన జగన్

AP CM జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ఇప్పటికే ఆయన లండన్ నుంచి బయల్దేరారు. రేపు తెల్లవారుజామున 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తాడేపల్లిలోని నివాసానిక...

Continue reading