AP: పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ సర్వేకు అనుగుణంగా పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది.
2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్, మోడల్ పేపర్లను విడు...
AP: CM చంద్రబాబు రేపు వైఎస్సార్ కడప(D) జమ్మలమడుగు(M) గూడెంచెరువులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచ...
హైవేపై సిగ్నల్ ఇవ్వకుండా సడెన్ బ్రేక్ వేయడం నేరమేనని సుప్రీంకోర్టు తెలిపింది. 2013లో ఓ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వెనుక బైక్పై వస్తున్న యువకుడు ఢీకొట్టి కిందపడ్డాడు. అతడిప...
రష్యా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. దీని ప్రమాద తీవ్రతను చూపే వీడియో వైరలవుతోంది. కమ్చట్కాలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా...
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం ట్రైనింగ్ మోడ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సైకాలజీ, సోషియాలజీ, విదేశీ వ్యవహారాలు, భాషా నిపుణుల బృందంతో రోజూ ఆయన శిక్షణ పొందుతున్నట్లు విశ్వసనీయ వర...
రాష్ట్రంలో AUG 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రయాణం అమలుకానుంది. కాగా ఇందుకు సంబంధించిన జీరో టికెట్ నమూనా SMలో వైరల్ అవుతోంది. స్కీమ్ పేరును (స్త్రీశక్తి) దీనిపై ముద్రించార...
మైథలాజికల్ సినిమా 'మహావతార్ నరసింహా' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పాజిటివ్ టాక్ రావడంతో రోజురోజుకూ కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ నెల 25న మూవీ రిలీజ్ కాగా, ఐదు రోజుల్లో రూ.30 కోట...
జమ్మూ కశ్మీర్ లో భారీ వర్షాల కారణంగా పలు మార్గాల్లో అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం నుంచి ఏకధాటిగా వానలు పడుతుండటంతో పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో య...
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయా హనీమూన్ మర్డర్ కేసుపై సినిమా తెరకెక్కుతోంది. S.P నింబావత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' అనే టైటిల్ను ఖరారు చేశారు...