ట్రంప్ తాజాగా 70 దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు. ఆయా దేశాలకు 10%-41% మధ్య టారిఫ్స్ ప్రకటించారు. ఇండియాపై ఇప్పటికే 25% ఛార్జ్ చేయనున్న...
ఇంటర్లో మెరిట్తో పాస్ అయిన విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్నకు అప్లై చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. గతంలో అప్లై చేసుకున్న వారు రెన్యువల్, ఈ ఏడాది ఉత్తీర్ణుల...
ట్రంప్ టారిఫ్స్.. భారత్కు ఇరాన్ మద్దతు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల పెంపు ప్రకటన నేపథ్యంలో భారత్కు ఇరాన్ ఎంబసీ మద్దతుగా నిలిచింది. భారత్, ఇరాన్ వంటి స్వతంత్ర దేశాల...
కర్ణాటక ధర్మస్థల కేసులో కీలక ముందడుగు పడింది. నేత్రావతి నది సమీపంలో ఓ చోట మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపింది. తాను 1995-2014 మధ్య వందలా...
గ్రామాలతోనే దేశ అభివృద్ధి అని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కార్యదర్శి సుభాష్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కార్యక్రమంలో పాల్గొ...
విదేశాల్లో ఆడడం తనకెంతో ప్రత్యేకమని టీమ్ ఇండియా క్రికెటర్ ధ్రువ్ జురెల్ అన్నారు. ఇక్కడ బాగా రాణిస్తే ఫ్యాన్స్ కూడా హైరేటింగ్ ఇస్తారని పేర్కొన్నారు. సీనియర్ ప్లేయర్ రిషభ్ పంత్ న...
TG: సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు DSC మార్కుల్లో 10% వెయిటేజీ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. KGBV, URSలో పనిచేసే టీచర్లు, CRPలు, ఇతర టీచింగ్ స...
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదికను ప్రభుత్వానికి కమిషన్ అందజేసింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు 2 సీల్డ్ కవర్లలో నివేదిక సమర్పించింది. దీన్ని అధ్యయనం చేసి వివరాలను...
AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. పంట్లు, నాటు పడవలతో...
TG: తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు మైనర్లు గ్యాంగ్ రేప్ చేసిన దారుణ ఘటన మహబూబ్నగర్(D) జడ్చర్లలో జరిగింది. ఓ కాలనీకి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ అకృత్యానికి పాల్పడ్డారు. తల్ల...