15 నెలల పాపకు కిడ్నీ స్టోన్స్ను తొలగించిన ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు
15 నెలల పాప కిడ్నీ స్టోన్స్తో బాధపడుతుండగా ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ప్రత్యేక చొరవతో ఆ పాపని యూరాలజీ విభాగంలో భర్తీ చేశారు. ఈ మేరకు యూరాలజీ వైద్యుడు కార్తీక్ ఆధ్వర్యంల...