158 మంది దుర్మరణం

స్పెయిన్ లో భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఇప్పటి వరకు 158 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వాలెన్సియా సిటీలోని 155 మంది మృత్యువాత పడినట్లు తెలిపారు. వరదల తర్...

Continue reading

వారంలోనే 10 ఏనుగులు మృత్యువాత

MP బాంధవ్ఢ్ టైగర్ రిజర్వ్ (BTR)లో ఈ వారంలోనే 10 ఏనుగులు మృత్యువాత పడటం కలకలం రేపుతోంది. వీటి మరణాలకు సంబంధించి అనుమానాస్పదంగా ఏమీ కనిపించడం లేదని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంబా...

Continue reading

అఘోరిని చూడటానికి తరలివచ్చిన జనం

నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన అఘోరి నాగసాధువును చూడడానికి బెల్లంపల్లి పట్టణ చుట్టుపక్కల మండలాల ప్రజలు కృష్ణ పల్లికి తరలివచ్చారు. కాగా అఘోరి మాతను చూసేందుకు పోలీసులు ఆం...

Continue reading

> దేశ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు

సైనికులతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు > దేశ వ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు >IPL: రిటెన్షన్ ప్లేయర్ల జాబితా విడుదల > రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్...

Continue reading

డాన్ కావాలన్నదే డ్రీమ్: సల్మాన్ ‘డెత్ థ్రెట్’ నిందితుడి బ్యాగ్రౌండ్ ఇదే

యాక్టర్ సల్మాన్, MLA జీషన్ సిద్దిఖీని బెదిరించిన మహ్మద్ తయ్యబ్ (20) నోయిడాలో రోజుకూలీ అని ముంబై పోలీసులు చెప్పారు. అతడు వడ్రంగి పనిచేస్తాడన్నారు. అతడికి చెడు ఉద్దేశం లేదని, వెర్రిత...

Continue reading

బ్యాటరీ పేలితేనే భయపడతాం.. బ్యాటరీ కంపెనీయే పేలిపోతే!

సెల్ఫోన్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీలే కాదు వాటి తయారీ, రీసైకిల్ ప్రాసెసింగ్ కంపెనీలూ సేఫ్ కానట్టుంది! అమెరికా, మిస్సోరీలోని లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒక్కసారిగా పేల...

Continue reading

అంగుళమైనా సరే.. వెనక్కి తగ్గేదే లేదన్న మోదీ

ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా వెనక్కి తగ్గదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అందుకే తమ విధానాలు సాయుధ బలగాల సంకల్పానికి అనుగుణంగా ఉంటాయన్నారు. మోదీ కచ్లో...

Continue reading

భద్రతా బలగాలతో మోదీ దీపావళి వేడుకలు

ప్రధాని నరేంద్ర మోదీ గురువారం దీపావళి వేడుకల్ని బీఎస్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో కలసి ఘనంగా జరుపుకున్నారు. గుజరాత్ కచ్లోని సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద భద్ర...

Continue reading

అకాల వర్షం.. రైతుకు తీరని నష్టం

తెలంగాణలోని పలు జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఉమ్మడి మెదక్, మంచిర్యాల, కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో మార్కెట్లలో ఆరబెట్టి...

Continue reading

సింహాచలం దేవస్థానంలో నరకాసుర వధ

AP: విశాఖ జిల్లాలోని ప్రసిద్ధ సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నరకాసురుని వధ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా జరిప...

Continue reading