AP: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 488 అసిస్టెంట్ ప్రొఫెసర్
పోస్టుల భర్తీకి వైద్యసేవల నియామక బోర్డు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. శాశ్వత ప్రాతిపదికన బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ విభ...
AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించే నిధుల నుంచి విడతలవారీగా ఆ రుణాన్ని మినహాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు...
గత కొన్నిరోజులుగా ముంబైలోని కాందీవలీలో రోడ్డుపైనే మద్యం సేవిస్తూ అటుగా వచ్చిన మహిళలను కొందరు ఆకతాయిలు ఇబ్బందిపెడుతున్నారు. ఇన్నిరోజులు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోయిన వారంతా ఒక్...
TG: ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకే రక్షణ లేకపోతే ఎలా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు సీఎం సొంత ఊరు కొ...
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. దాదాపు 300 కంపెనీల అదనపు పారామిలిటరీ బలగాలను...
AP: అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులను సీఎం చంద్రబాబు పరామర్శించారు. విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు. ప్రమాద వివరాలను వారి నుంచి తెలుసుకున్నారు....
నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' మూవీ ప్రమోషన్లలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ముంబై వెళ్తున్న ఆయన హీరోయిన్ సమంతను విమానాశ్రయంలో కలిశారు. సమంత చేతిలో ఫైల్తో ఉండగా వారిద్దరూ మాట్లా...
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రేయసి రహస్య గోరక్ను పెళ్లాడారు. కర్ణాటకలోని కూర్గ్ అతికొద్దిమంది సన్నిహితుల మధ్య ఇవాళ వీరి వివాహం కాసేపటి క్రితం...
వైద్యుల భద్రత కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న బంద్ను విరమిస్తున్నట్లు యునైటెడ్ డాక్టర్స్ ఫ్రంట్ అసోసియేషన్(UDFA) ప్రకటించింది. 'ఘటనపై న్యాయం చేస్తామన్న సుప్రీం కోర్టు హామీ మేరకు బంద్ ...
ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్ను ఇష్టపడతారా...