మోదీ సర్కారుపై మరోసారి పోరుబాట

మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. పంటలకు MS...

Continue reading

సమంతకు KTR ఆ పదవి ఎందుకు ఇచ్చారు?: రఘునందన్

TG: నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదో అప్పటి మున్సిపల్ మంత్రి KTR సమాధానం చెప్పాలని BJP నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 'ఆయన కోడలిగా ఉన్న సమంతను గతంలో చేనేతకు బ్రా...

Continue reading

ఉమ్రి అడవుల్లో పెద్దపులి సంచారం

కెరమెరి మండలంలోని ఉమ్రి అడవుల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం గ్రామానికి చెందిన రైతు శంకర్ పత్తి చేనులో పులి పాదముద్రలు కనిపించాయి. వెంటనే శంకర్ అటవీ...

Continue reading

స్కూళ్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు

AP: విద్యార్థుల డేటాను యూడైస్ ప్లస్ వెబ్సైటులో నమోదు చేయాలని స్కూళ్లను విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు ఉండాలని DEOలు, MEOలు, HMలు, టీచర్లకు సూచిం...

Continue reading

పవన్ కళ్యాణ్ ఫోటోకి పూజలు చేసి నాట్లు వేసిన రైతు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోకి ఒక రైతు పూజలు చేసి నాట్లు వేయడం ప్రారంభించాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోది. సాధారణంగా పొలంలో వరి నాట్లు వేసే ముందు దేవతల ఫోటో...

Continue reading

సైన్స్ ల్యాబ్’ ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా

AP: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 24 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపా...

Continue reading

లోన్ యాప్స్ వేధింపులకు యువకుడి బలి

లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లో జరిగింది. అరుణక్కనగర్కు చెందిన శ్రీకాంత్ లోన్ యాప్స్ నుంచ...

Continue reading

30న రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవం.. యువత పాల్గొనాలి: పవన్

AP: రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం ₹15.4 కోట్లు మంజూరు చేసిందని dy.cm పవన్ చెప్పారు. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నెల్లిమర్ల, ...

Continue reading

దయ్యాలు ఉన్నాయంటూ దొంగ బాబా బెదిరింపులు.. చితకబాదిన స్థానికులు

TG: 'మీ ఇంటికి నరదృష్టి ఉందంటూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్న దొంగ బాబాను చితకబాదిన ఘటన వికారాబాద్లో జరిగింది. 'రూ.500-1,000 ఇస్తే తాయత్తు ఇస్తా. మీ ఇంట్లో దయ్యాన్ని మాయం చేస్త...

Continue reading

స్వదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ

పోలాండ్, ఉక్రెయిన్ దేశాల మూడు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన భేటీ ...

Continue reading