మోదీ సర్కారుపై రైతు, కార్మిక సంఘాలు మరోసారి పోరుబాట పట్టనున్నాయి. నవంబర్ 26న దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటించాయి. పంటలకు MS...
TG: నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదో అప్పటి మున్సిపల్ మంత్రి KTR సమాధానం చెప్పాలని BJP నేత రఘునందన్ రావు డిమాండ్ చేశారు. 'ఆయన కోడలిగా ఉన్న సమంతను గతంలో చేనేతకు బ్రా...
కెరమెరి మండలంలోని ఉమ్రి అడవుల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. శనివారం గ్రామానికి చెందిన రైతు శంకర్ పత్తి చేనులో పులి పాదముద్రలు కనిపించాయి. వెంటనే శంకర్ అటవీ...
AP: విద్యార్థుల డేటాను యూడైస్ ప్లస్ వెబ్సైటులో నమోదు చేయాలని స్కూళ్లను విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి విద్యార్థిని ట్రాక్ చేసేలా డేటా నమోదు ఉండాలని DEOలు, MEOలు, HMలు, టీచర్లకు సూచిం...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోకి ఒక రైతు పూజలు చేసి నాట్లు వేయడం ప్రారంభించాడు. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోది. సాధారణంగా పొలంలో వరి నాట్లు వేసే ముందు దేవతల ఫోటో...
లోన్ యాప్స్ వేధింపులు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్లో జరిగింది. అరుణక్కనగర్కు చెందిన శ్రీకాంత్ లోన్ యాప్స్ నుంచ...
AP: రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం ₹15.4 కోట్లు మంజూరు చేసిందని dy.cm పవన్ చెప్పారు. విశాఖ, కర్నూలు, కడప, చిత్తూరు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుగొండ, నెల్లిమర్ల, ...
పోలాండ్, ఉక్రెయిన్ దేశాల మూడు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఢిల్లీ చేరుకున్నారు. పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన భేటీ ...