AP: అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్ల సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి కేటాయించే నిధుల నుంచి విడతలవారీగా ఆ రుణాన్ని మినహాయించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఏటా బడ్జెట్లో ఆ మినహాయింపును చూపించొచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇక అమరావతికి కేంద్రం రూ.3వేల కోట్లను మంజూరు చేసినట్లు సమాచారం. దీంతో రాజధాని రైతులకు సర్కారు వచ్చే నెలలో కౌలు చెల్లించే అవకాశం ఉంది.
ఏపీకి ఇచ్చే రుణంలో కేంద్రం కొత్త మెలిక?
24
Aug