నెన్నెల మండలంలో నిర్వహించిన ప్రజావాణిలో జనార్దన్ అనే రైతు పురుగు మందు డబ్బాతో వచ్చాడు. తన సమస్య పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కిష్టాపూర్ IKPక...
TG:DSCతో త్వరలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని CM రేవంత్ రెడ్డి ప్రకటించారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో టెన్త్ టాపర్లకు పురస్కారాలు అందించారు. 'కొంతకాలంగా ప్రభు...
AP: మన్యం దేవతగా విరాజిల్లుతున్న మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరులో ప్రారంభమయ్యాయి. ఇవాళ తెల్లవారుజామున అమ్మవారి పాదాలు, ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి శతకంపట్టు వద్ద కొలువుదీర్...
TG: ఇవాల్టి గ్రూప్ 1 పరీక్షకు నిమిషం నిబంధనను అధికారులు కఠినంగా అమలు చేశారు. పలు చోట్ల చివరి నిమిషం దాటాక అభ్యర్థులు ఉరుకులు పరుగులు పెట్టారు. రూల్ ప్రకారం 10 గంటలకు ఒక్క నిమిషం లే...
రేపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతోంది. నేడు, రేపు ఢిల్లీని అధికారులు నో ఫ్లైజోన్గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో మూడంచెల భ...
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్య క్రియలు ఇవాళ RFCలోని స్మృతివనంలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. రంగారెడ్డి కలెక్టర్ శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహం...
దేశంలో సంచలనం సృష్టించిన పుణే కారు ప్రమాద ఘటన నిందితుడికి చెందిన ఓ రిసార్టును అధికారులు కూల్చివేశారు. మహాబలేశ్వర్ ప్రాంతంలో నిందితుడి ఫ్యామిలీకి ఎంపీజీ క్లబ్ అనే ఓ రిసార్ట్ ఉంది. ఈ...
మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరక...
అన్ని వస్తువులకు డూప్లికేట్ తయారుచేసే చైనా.. జలపాతంపైనా అలానే చేసి నవ్వుల పాలవుతోంది. Yuntai Mountain జలపాతం పైభాగంలో ఓ పైపును అమర్చి, దాని నుంచి వచ్చే నీటిని జలపాతంగా చూపిస్తున్నా...
వీకే పాండియన్ తన రాజకీయ వారసుడు కాదని ఒడిశా మాజీ CM, BJD అధినేత నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు. తన రాజకీయ వారసుడెవరో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. 'పాండియన్పై విమర్శలు రావడం దురదృష్టకర...