AP: అమరావతిలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. గతేడాది జులైలో సీఆర్డీఏ పరిధిలో 50 వేల మందికి సెంటు భూమి చొప్పున కేటాయించారు. అక్కడ ఇళ...
ఢిల్లీ - కేంద్ర రక్షణ శాఖ మంత్రి ( Ex ) శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాను. ఎన్నికల సమయంలో నా ప్రచారం కోసం ఆదోని వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాను. భవిష్యత్తులో ఆదో...
కర్ణాటకలో భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నీటి ప్రవాహం మొదలైంది. రాయిచూర్, బీజాపూర్, కలబురిగి, యాద్గిర్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరా...
AP: ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న తరుణంలో రాజధాని అమరావతిలో పనులు పునఃప్రారంభమయ్యాయి. సీడ్ యాక్సిస్ రోడ్డు, ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో పెరిగిపోయిన ముళ్ల చెట్లను తొల...
ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టినా రామోజీరావు తట్టుకుని నిలబడ్డారని పవన్ కళ్యాణ్ అన్నారు. 'తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది జర్నలిస్టులు ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే వచ్చారు. రామోజీని గత 1...
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మరణంతో తెలుగు జాతి పెద్ద దిక్కును కోల్పోయిందని హీరో చిరంజీవి అన్నారు. రామోజీ పార్థివదేహానికి చిరు నివాళులర్పించారు. 'ప్రజారాజ్యం పార్టీ స్థా...
లోక్సభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించాలని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని కోరినట్లు ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు. తమ ప్రతిపాదనపై ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు వ...
APలోని హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి జనసేన ట్వీట్ చేసింది. సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది. 'హద్దు దాటితే నె...
యుగపురుషుడు రామోజీరావు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చంద్రబాబు అన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి ఓ వ్యవస్థగా మారారని, ఈనాడుతో ప్రజలను చైతన్యవంతులను చేశారని చెప్పారు. '40 ఏళ్లుగ...