ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు దుర్మరణం చెందారు. హిమాలయన్ టెంపుల్ నుంచి బైక్పై తిరిగి వెళ్తుండగా వా...
ఆహారభద్రత కార్డుల్లో అనర్హులను గుర్తించి తొలగిస్తున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తోంది. మూడేళ్లుగా రేషన్కార్డుల దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ మూసివేసింది. ఫలితంగా కార్డుల కోస...
హైదరాబాద్ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. చంద్రబాబుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పల...
బైక్పై వెనకాల కూర్చున్న వ్యక్తి రీల్స్ చేస్తూ రైడర్ దృష్టిని పక్కదారి పట్టించడంతో యాక్సిడెంట్ జరిగిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహారాష్ట్ర పుణేలోని ధూలే-సోలాపూర్ హైవేప...
ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకై EAMCET పరీక్షకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదిలాబాద్లో శనివారం ప్రారంభమైంది. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల పాట...
త్రిపురలో ఇప్పటివరకు హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మరణించారు. 828 మంది విద్యార్థులకు HIV పాజిటివ్గా గుర్తించినట్లు TCACS అధికారి తెలిపారు. ప్రతి రోజూ 5-7 కొత్త కేసులు నమోదవుతున్నా...
పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల వివాహం ఈనెల 12న జరగనుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను హాస్టార్ దక్కించుకుంది. జులై 12న 'శుభ్ వివాహ్'తో వే...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ నెల 9న మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం కానుంది. అయోధ్య, కాశీ, గయ, ప్రయాగరాజ్ తదితర పుణ్య క్షేత్రాలను కలిపేలా ఈ రైలు నడవనుంది. తెలుగు రాష్...
భారత క్రికెట్ జట్టు సభ్యులకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కును అందజేసింది. టీ20 WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు బోర్డ్ సెక్రటరీ జై షా ప్రకటించిన...