ఉత్తరాఖండ్లో విరిగిన కొండచరియలు.. ఇద్దరు HYD బైకర్లు మృతి

ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు దుర్మరణం చెందారు. హిమాలయన్ టెంపుల్ నుంచి బైక్పై తిరిగి వెళ్తుండగా వా...

Continue reading

ఆదిలాబాద్: రేషన్ కార్డుల కోసం అర్హుల ఎదురుచూపులు

ఆహారభద్రత కార్డుల్లో అనర్హులను గుర్తించి తొలగిస్తున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేస్తోంది. మూడేళ్లుగా రేషన్కార్డుల దరఖాస్తులకు సంబంధించిన వెబ్సైట్ మూసివేసింది. ఫలితంగా కార్డుల కోస...

Continue reading

సీఎంల భేటీ ప్రారంభం

హైదరాబాద్ ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ ప్రారంభమైంది. చంద్రబాబుకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పల...

Continue reading

రీల్ చేస్తుండగా ప్రమాదం.. స్పాట్ డెడ్

బైక్పై వెనకాల కూర్చున్న వ్యక్తి రీల్స్ చేస్తూ రైడర్ దృష్టిని పక్కదారి పట్టించడంతో యాక్సిడెంట్ జరిగిన లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహారాష్ట్ర పుణేలోని ధూలే-సోలాపూర్ హైవేప...

Continue reading

వారికి పరిహారం సరికాదు.. మద్రాస్ హైకోర్టులో పిల్

తమిళనాడులో కల్తీసారా ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది. వారేమీ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక ...

Continue reading

ఆదిలాబాద్లో ప్రారంభమైన EAMCET కౌన్సెలింగ్

ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశాలకై EAMCET పరీక్షకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆదిలాబాద్లో శనివారం ప్రారంభమైంది. పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నేటి నుంచి మూడు రోజుల పాట...

Continue reading

HIV కలకలం.. త్రిపురలో 47 మంది మృతి

త్రిపురలో ఇప్పటివరకు హెచ్ఐవీతో 47 మంది విద్యార్థులు మరణించారు. 828 మంది విద్యార్థులకు HIV పాజిటివ్గా గుర్తించినట్లు TCACS అధికారి తెలిపారు. ప్రతి రోజూ 5-7 కొత్త కేసులు నమోదవుతున్నా...

Continue reading

అనంత్-రాధికల పెళ్లి వేడుక.. హాట్టార్లో లైవ్

పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల వివాహం ఈనెల 12న జరగనుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ హక్కులను హాస్టార్ దక్కించుకుంది. జులై 12న 'శుభ్ వివాహ్'తో వే...

Continue reading

9న సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఈ నెల 9న మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం కానుంది. అయోధ్య, కాశీ, గయ, ప్రయాగరాజ్ తదితర పుణ్య క్షేత్రాలను కలిపేలా ఈ రైలు నడవనుంది. తెలుగు రాష్...

Continue reading

టీమిండియాకు రూ.125 కోట్ల చెక్కు అందజేత

భారత క్రికెట్ జట్టు సభ్యులకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కును అందజేసింది. టీ20 WC గెలిచిన అనంతరం టీమ్ ఇండియాకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు బోర్డ్ సెక్రటరీ జై షా ప్రకటించిన...

Continue reading