TG: హీరో రాజతరుణ్-లావణ్య వ్యవహారంలోకి తన పేరును లాగడంపై హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పోలీసులను ఆశ్రయించారు. 'లావణ్యను నేను ఎప్పుడూ కలవలేదు. నన్ను, నా పేరెంట్స్ని ఆమె బెదిరిస్తోంది. నా...
AP: అనకాపల్లి జిల్లా కొప్పుగుండుపాలెంలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని చంపిన నిందితుడు సురేశ్ను తమకు అప్పగించాలని తండ్రి రమణ డిమాండ్ చేశారు. 'మా పాపను తిరిగి తెచ్చి ఇవ్వలేరు కాబట్టి...
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీగా చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ ట...
సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి శ్రీ మహపోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కళాశాలలు, పాఠశాలకు సెలవులు రావడంతో జిల్లా నుంచే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ...
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. ఆరుగురు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. తొలుత మోదర్గామ్ ఉగ్రవాదులు ఉన్నార...
: దోస్త్ 3వ విడతలో 73,662 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు. వీరిలో 9,630 మంది సీట్లు మార్చుకుని మరో కాలేజీకి వెళ్లారు. మొత్తంగా 3 విడతల్లో 1,54,246 మంది ప్రవేశాలు పొందారు....
TG: ఇస్కాన్ ఆధ్వర్యంలో HYD ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో CM రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రథంపైకి ఎక్కి ప్రత్యేక పూజలు చేశారు. తమ ప్రభుత్వం మతసామరస్యాన్ని కాపాడుత...
అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ల ప్రీవెడ్డింగ్ వేడుకకు వివిధ రంగాల ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని గెలుపొందిన తర్వాత ఇండియాకు వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, హ...
అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా యాత్రకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు. యాత్రికుల భద్రత నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగ...
హీరో రాజరుణ్ తనకు అఫైర్ ఉందంటూ లావణ్య అనే యువతి చేసిన ఆరోపణలపై హీరోయిన్ మాల్వి మల్హోత్ర స్పందించారు. 'నేను రాజ్ తరుణ్ కలిసి నటించా అంతే. అతడి గురించి నాకేమీ తెలీదు. లావణ్య అలా ఎందు...