ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావ...
తన పేరెంట్స్కు ఇష్టం లేకపోయినా హీరో రాజ్ తరుణ్ ను పెళ్లి చేసుకున్నానని లావణ్య తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ '11 ఏళ్లుగా రాజ్ తరుణ్ కలిసి ఉంటున్నా. గుడిలో పెళ్లి చేసుకున్నాం. గత 5 న...
జింబాబ్వేతో జరుగుతున్న 2వ టీ20లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నారు. మయర్స్ వేసిన 11వ ఓవర్లో 4, 6, 4, 6, 4 వరుస బౌండరీలు బాదారు. మరో వైడ్ 2, 2 రావడంతో ఆ ఓవర్లో మొత్తం 28 రన్స్...
కొమరంభీం (ఆసిఫాబాద్) జిల్లాలో అధికారుల అంచనా ప్రకారం 60,000 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో రైతులు వరి నారులు పోసుకోవడానికి సిద్ధమవుతున...
ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ కిటకిటలాడాయి. మరోవైపు పూరీ రాజు గజపతి దివ్...
ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని ఆలయాల్లో గోరింటాకు సంబరాలు మొదలయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి మందిరంలో ఆర్యవైశ్య వాసవీ మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు తమ చేతులకు...
: నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా HYDను తయారుచేసిన ఘనత టీడీపీదని NTR భవన్లో AP CM చంద్రబాబు అన్నారు. 'నాలెడ్జ్ ఎకానమీని TDP ప్రారంభించింది. ఆ తర్వాత వచ్చిన అన్ని పార్టీలు దాన్ని కొనసా...
చనిపోయే ముందు అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీను మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. 'ఏపీకి చెందిన కానిస్టేబుల్స్ సన్యాసి నాయుడు, శేఖర్, సుభాని, శివ నాగరాజు (TG) సహా సీఐ జితేందర్ రెడ్డి...