ఇద్దరు సీఎంల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కావడం మంచి ముందడుగని అన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి పలు అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
సీఎంల భేటీ మంచి ముందడుగు: వెంకయ్యనాయుడు
08
Jul