కర్ణాటక ధర్మస్థల కేసులో కీలక ముందడుగు పడింది. నేత్రావతి నది సమీపంలో ఓ చోట మానవ అవశేషాలు బయటపడ్డాయి. వాటిని ఫోరెన్సిక్ బృందం సేకరించి ల్యాబ్కు పంపింది. తాను 1995-2014 మధ్య వందలా...
గ్రామాలతోనే దేశ అభివృద్ధి అని రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ జాతీయ కార్యదర్శి సుభాష్ అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి కార్యక్రమంలో పాల్గొ...
విదేశాల్లో ఆడడం తనకెంతో ప్రత్యేకమని టీమ్ ఇండియా క్రికెటర్ ధ్రువ్ జురెల్ అన్నారు. ఇక్కడ బాగా రాణిస్తే ఫ్యాన్స్ కూడా హైరేటింగ్ ఇస్తారని పేర్కొన్నారు. సీనియర్ ప్లేయర్ రిషభ్ పంత్ న...
TG: సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు DSC మార్కుల్లో 10% వెయిటేజీ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తోంది. KGBV, URSలో పనిచేసే టీచర్లు, CRPలు, ఇతర టీచింగ్ స...
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై తుది నివేదికను ప్రభుత్వానికి కమిషన్ అందజేసింది. ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు 2 సీల్డ్ కవర్లలో నివేదిక సమర్పించింది. దీన్ని అధ్యయనం చేసి వివరాలను...
AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. పంట్లు, నాటు పడవలతో...
TG: తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు మైనర్లు గ్యాంగ్ రేప్ చేసిన దారుణ ఘటన మహబూబ్నగర్(D) జడ్చర్లలో జరిగింది. ఓ కాలనీకి చెందిన బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ అకృత్యానికి పాల్పడ్డారు. తల్ల...
AP: పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షన్ సర్వేకు అనుగుణంగా పదో తరగతి ప్రశ్నపత్రాల్లో పాఠశాల విద్యాశాఖ మార్పులు చేసింది.
2026 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి బ్లూ ప్రింట్, మోడల్ పేపర్లను విడు...
AP: CM చంద్రబాబు రేపు వైఎస్సార్ కడప(D) జమ్మలమడుగు(M) గూడెంచెరువులో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ప్రజా వేదిక కార్యక్రమంలో గ్రామస్థులతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచ...
హైవేపై సిగ్నల్ ఇవ్వకుండా సడెన్ బ్రేక్ వేయడం నేరమేనని సుప్రీంకోర్టు తెలిపింది. 2013లో ఓ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయగా వెనుక బైక్పై వస్తున్న యువకుడు ఢీకొట్టి కిందపడ్డాడు. అతడిప...