సైకిల్పై దేశం మొత్తం చుట్టేస్తున్న వ్లాగర్ల సంఖ్య పెరిగిపోయింది. కొందరు తక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్తే మరికొందరు వేల కి.మీలు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. తాజాగా బిహార్కు చె...
దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి ఇది దోహదం చ...
TG: హైదరాబాద్లో మరో కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. మేడ్చల్ పరిధిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఆల్కలాయిడ్ బయో యాక్టివ్ ఫార్మా కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో కార్మికుడ...
AP: అనకాపల్లి(D) పాయకరావుపేట బాలికల గురుకులాన్ని సందర్శించిన హోంమంత్రి అనితకు ఊహించని అనుభవం ఎదురైంది. ఆకస్మిక పర్యటనకొచ్చిన ఆమె విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తుండగా, ఆహారం అపర...
TG: పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్ పేలుడుకు సంబంధించి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు దర్శనమిచ్చాయి. పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలు పరిసర ప్రాంతాల్ల...
AP: దేశ రక్షణకు ప్రాణాలొడ్డే జవాన్ తన కుటుంబం, ఆస్తులను కాపాడాలని ఓ వీడియోను రిలీజ్ చేశారు. 'నా పేరు అశోక్. జమ్మూకశ్మీర్లో BSF జవాన్గా పనిచేస్తున్నా. వైసీపీ నేతల అండతో కొందరు గ...
IAFలో అగ్నిపథ్ స్కీమ్లో అగ్నివీర్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 11 నుంచి జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్/డిప్లమాలో 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష...
TG: పాశమైలారంలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 42 మంది చనిపోగా, మరో 27 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్...
పోలీస్ కొట్టడంతో ఓ షాప్ ఓనర్ స్పృహ కోల్పోయిన ఘటన రాజస్థాన్ కోటాలో జరిగింది. షాప్ ముందున్న బైక్ తీయాలని యజమానిని SHO పుష్పేంద్ర ఆదేశించారు. అది తన బైక్ కాదని, హ్యాండిల్ లాక్ ఉందని...