సైకిల్పై దేశం మొత్తం చుట్టేస్తున్న వ్లాగర్ల సంఖ్య పెరిగిపోయింది. కొందరు తక్కువ దూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్తే మరికొందరు వేల కి.మీలు ఒంటరిగా ప్రయాణిస్తున్నారు. తాజాగా బిహార్కు చెందిన సోను అనే యువకుడు తన పెంపుడు కుక్క చార్లీతో కలిసి దేశమంతటా సైకిల్పై తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటివరకూ అతడు 12వేల కి.మీలు ప్రయాణించగా.. ప్రయాగ్రాజ్కు వెళ్లడంతో తన ట్రిప్ పూర్తవుతుందని తెలిపారు.
పెంపుడు కుక్కతో సైకిల్పై 12వేల కి.మీల ప్రయాణం
02
Jul