ఇండియాలో ఓ రైతులా జీవిస్తే ఎలా ఉంటుందో చూపే ఏఐ వీడియో ఆకట్టుకుంటోంది. అందరి రైతుల్లాగే పశువుల కోసం సైకిల్పై పచ్చగడ్డి తీసుకెళ్లడం, ఊర్లో చెట్టుకింద అంతా కలిసి ముచ్చటించడం, మనవళ్లు&...
రాజ్కారుణ్-లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ పేరెంట్స్ కొందరితో కలిసి వచ్చి తనపై దాడి చేశారని లావణ్య ఆరోపించారు. 'నన్ను ఇంట్లో నుంచి గేటు వరకు జుట్టు పట్టుకొన...
శ్రీవారికి తలనీలాలు సమర్పించిన AP DyCM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవాపై ట్రోలింగ్ చేయడం సరికాదని TG MLC విజయశాంతి మండిపడ్డారు. 'విదేశాల నుంచి వచ్చి, పుట్టుకతో వేరే మతం అయినప...
ఏపీకి చెందిన ఓ వ్యక్తి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బైక్ వెనుక క్యారియర్ కేజ్లో ఇద్దరు పిల్లలను ఎక్కించుకుని రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి ఇన...
AP: శ్రీశైల భ్రమరాంబ అమ్మవారి కుంభోత్సవం వైభవంగా జరిగింది. ఏటా చైత్ర మాసంలో సాత్విక బలి పేరుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయంలో 5వేల గుమ్మడి కాయలు, 5వేల టెంకాయల...
తమిళనాడు CM స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తిపై సూచనలకు SC రిటైర్డ్ జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్ సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప...
వక్స్ బిల్లు సవరణను నిరసిస్తూ గత వారం పశ్చిమ బెంగాల్లో చెలరేగిన హింస వెనుక బంగ్లా దుండగులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. నిరసనకారుల్...
TG: ఎస్సీ గురుకులాల్లో 'ఫోన్ మిత్ర' కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా విద్యార్థులు ఎన్నిసార్లైనా ఫ్రీగా పేరెంట్స్తో మాట్లాడొచ్చు. విద్యార్థులను బట్టి 7-10 ఫోన్లు అందుబాటులో ...
చిన్నారుల అక్రమ రవాణా విషయంలో UP ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు గైడ్లైన్స్ నిర్దేశించింది. ఆసుపత్రుల నుంచి నవజాత శిశువులు మిస్సయితే...