TG: ఖమ్మం(D)కు చెందిన రైతు దంపతులు రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని BRS MLA హరీశ్ రావు అన్నారు. 'సాగు నీరు, కరెంట్ కష్టాలను ఎదుర్కొని వీరు 18 ఎకరాల కౌలు భూమి...
AP: మతాంతర వివాహం చేసుకున్న ఓ యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చిత్తూరుకు చెందిన సాయితేజ, యాస్మిన్ బాను బీటెక్ చదివే సమయంలో ప్రేమించుకున్నారు. అతడు ఎస్సీ కావడంతో యాస్మిన్...
శబరిమలలో అయ్యప్ప లాకెట్ల విక్రయాలు ప్రారంభం శబరిమల ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(TDB) అయ్యప్ప స్వామి బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. కోవెలలోని గర్భగుడిలో ఉంచి పూజి...
ఉత్తరప్రదేశ్లో టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ వీరంగం సృష్టించింది. టోల్ డబ్బులు అడిగిన సిబ్బందిని ఎడాపెడా బాదింది. సదరు మహిళ ఘజియాబాద్ నుంచి కారులో వస్తున్నారు. కారుకున్న ఫాస్టాగ్ అకౌంట్ల...
నిండు చూలాలైన భార్యను హత్య చేశాడో కిరాతక భర్త. వైజాగ్లోని పీఎంపాలెం పీఎస్ పరిధిలో ఉంటున్న జ్ఞానేశ్వర్, అనూషది ప్రేమపెళ్లి. గత కొన్ని రోజులుగా వారి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ...
బెంగాల్ అల్లర్ల వెనుక కుట్ర కోణం ఉందని, NIA విచారణ జరపాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఆందోళనకారులు రూ. 100 కోట్ల ఆస్తులను ధ్వంసం చేశారంది. వక్స్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ...
JULY 3 నుంచి AUG 9 వరకు జరిగే అమర్నాథ్ యాత్ర-2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కచ్చితంగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://jksasb.n...
ఒడిశాలోని పూరీ జగన్నాథుడి పుణ్యక్షేత్రంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీమందిరం గోపురంపై ఉండే జెండాలలో ఓ దానిని గరుడపక్షి(గద్ద) కాలికి తగిలించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం ...