ఒడిశాలోని పూరీ జగన్నాథుడి పుణ్యక్షేత్రంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీమందిరం గోపురంపై ఉండే జెండాలలో ఓ దానిని గరుడపక్షి(గద్ద) కాలికి తగిలించుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసింది. ఈ దృశ్యాన్ని స్థానికులు ఆసక్తిగా వీక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అయితే అది జెండా కాదని, ఏదైనా వస్త్రం అయి ఉండొచ్చని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
ఆలయ జెండాతో గద్ద ప్రదక్షిణం..
16
Apr