AP: తిరుమల శ్రీతరిగొండ వెంగమాంబ అన్నసత్రానికి డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్నా లెజినోవా విరాళం ఇచ్చారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట రూ.17 లక్షలను అందించారు. ఇటీవల అగ్నిప్రమాదం న...
ఆఫ్రికా దేశం కాంగోలోని గోమాలో అల్లర్లు చెలరేగాయి. దీంతో దాదాపు 50 మంది చనిపోయారు. దీనికి రువాండా మద్దతుతో M23 రెబల్స్ చేస్తున్న దాడులే కారణమని సైన్యం ఆరోపించింది. తిరుగుబాటుదారుల చ...
TG: అకాల వర్షాలు అన్నదాతలకు కడగండ్లు మిగులుస్తున్నాయి. నిన్న నల్గొండ జిల్లా టేకులగూడెంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఓ నిమ్మతోటలో వందల చెట్లు వేర్లతో సహా నేలకూలాయి. ...
కర్ణాటకలోని హుబ్బళ్లిలో 5ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన నిందితుడిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను బిహార్కు చెందిన రితేశ్ ఎత్తుకెళ్లి ఓ షెడ్డులో అత్యాచ...
AP: అగ్నిప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో Dy.CM పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె స్వామివారికి తలనీల...
హైదరాబాద్ సురారం కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. శ్రీకృష్ణనగర్ లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్ మీద పడటంలో అక్బర్ (38) అనే RMP డాక్టర్ ప్రాణాలు విడిచాడు. లిఫ్ట్ గుంతలో పడిన బాల్ను తీసేం...
AP: అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ద...
మంచు ఫ్యామిలీలో మనోజ్, విష్ణు మధ్య ఆస్తి వివాదం రోజురోజుకు ముదురుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ తన సోదరి మంచు లక్ష్మిని కలిసిన వీడియో వైరలవుతోంది. హైదరాబాద్లో నిన్న జ...
TG: నాగర్కర్నూల్ జిల్లాలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు.
సెలవులతో పాటు జాతర చివరి రోజు కావడంతో తరలొస్తున్నారు. దీంతో శ్రీశైలం హైవేపై 6...
భారత ఆర్మీ ఇవాళ సియాచిన్ డే సందర్భంగా జవాన్ల సేవలను స్మరించుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమిగా పేరుగాంచిన సియాచిన్లో భారత ఆర్మీ 1984లో ఇదే రోజున ఆపరేషన్ మేఘదూత్ చేపట్టి కీల...