AP: సీఎం చంద్రబాబు కుటుంబసమేతంగా ఈ నెల 11న వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో పర్యటించనున్నారు. ఆ రోజున సాయంత్రం ప్రత్యేక విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఒంట...
అయోధ్యలో వచ్చే నెలలో శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఆలయంలోని మొదటి అంతస్తులో రామ దర్బ...
ఇతర దేశాలపై అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలను భారత్-చైనా కలిసికట్టుగా ఎదుర్కోవాలని చైనా విదేశాంగ రాయబారి యు జుంగ్ కోరారు. ఇరు దేశాల మధ్య జరిగే వ్యాపారం ఎప్పుడూ పరస్పర లబ్ధి...
మంచు కుటుంబంలో మరోసారి వివాదం జరిగినట్లు తెలుస్తోంది. తన ఇల్లు ధ్వంసం చేశారని మంచు విష్ణుపై నార్సింగి పీఎస్లో మనోజ్ ఫిర్యాదు చేశారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రాజస్థాన్కు...
AP: శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో దొంగలు పడ్డారు. ఏకంగా 900 ఇంజిన్లను చోరీ చేశారు. గత నెలలోనే ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని బయటికి రాకుండా చ...
అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ యువకుడు రైలులో కూర్చుని మద్యం తాగుతూ ఉడికించిన గుడ్లు తింటూ కనిపించాడు. గుడ్ల పెంకులు ...
మీరట్ మర్డర్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జైలులో ఉన్న ప్రధాన నిందితురాలు ముస్కాన్ రస్తోగి గర్భవతిగా నిర్ధారణ అయ్యింది. జైలులో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రెగ్నెంట్...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్లో చిన్నారి చదువుకుంటున్న స్కూల్లోని 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం ...
AP: కేరళ తరహాలో అరకును అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కురిడి గ్రామ పర్యటనలో ఆయన మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ప్రజలు కోరగా అంతకంటే ఎక్కువగా...