AP: శ్రీ సత్యసాయి జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో దొంగలు పడ్డారు. ఏకంగా 900 ఇంజిన్లను చోరీ చేశారు. గత నెలలోనే ఈ ఘటన జరిగినా ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్ని బయటికి రాకుండా చూడాలని కియా యాజమాన్యం పోలీసుల్ని కోరినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అధికారులు చెప్పడంతో గత నెల 19న కంప్లైంట్ రిజిస్టర్ చేశారని సమాచారం.
కియా’ పరిశ్రమలో భారీ చోరీ
09
Apr