97 ఏళ్ల వయసులో తాబేలుకు పిల్లలు

US ఫిలడెల్ఫియాలో అబ్రాజో, మోమీ అనే తాబేళ్ల జంట 97 ఏళ్ల వయసులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. ఇవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాయని, సరిపడా ఆహారం తీసుకుంటున్నాయని జూ నిర్వాహకులు తెలిపార...

Continue reading

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానని..

బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి SMలో ప్రకటన చేశాడు. HYD పాతబస్తీలోని తన ఫ్రెండ్ షాపుకు రావాలని చెప్పాడు. వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుక...

Continue reading

చెట్టుకు కట్టేసి ప్రైవేట్ పార్ట్స్ లో ఎర్ర చీమలను

కర్ణాటక దావణగెరె జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దొంగతనం చేశాడనే అనుమానంతో హక్కి-పిక్కి గిరిజన బాలుడిని ఆ కమ్యూనిటీ యువకులే హింసించారు. బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్...

Continue reading

మూవీ కోసం 5 రోజు కేటాయించిన పవన్

హరిహర వీరమల్లు సినిమాలో తనకు సంబంధించిన పెండింగ్ సీన్లను పవన్ కళ్యాణ్ వచ్చే వారం కంప్లీట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు షూటింగ్కు 5 రోజుల్ని కేటాయించారని సినీ వర్గాలు చెబుతున్న...

Continue reading

నన్ను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేది

TG: ప్రియుడి కోసం రజిత అనే మహిళ ముగ్గురు కన్నబిడ్డలను చంపేయడంతో భర్త చెన్నయ్య కన్నీరుమున్నీరవుతున్నారు. తనను చంపి పిల్లలను వదిలేసినా బాగుండేదని రోదిస్తున్నారు. 'బిడ్డలకు విషం ప...

Continue reading

కనులపండువగా ఎదుర్కోలు వేడుక

TG: రేపు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఎదుర్కోలు ఉత్సవం ఇవాళ కనులపండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రేపు ఉదయం మిథిల...

Continue reading

భద్రాద్రి: కళ్యాణ మండపానికి సీతారాములు

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు మిథిలా స్టేడియానికి తీసుకువచ్చారు. కళ్యాణ వేదిక మీదకు వెళ్తున్న సీతారాములకు భజంత్రీలు, కోలా...

Continue reading

అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం

అయోధ్య లోని రామాలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై మ. 12 గంటలకు సూర్య కిరణాలు ప్రసరించాయి. ఏటా రామనవమి రోజున రాముని వి...

Continue reading

రామనాథ స్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు

ప్రధాని మోదీ తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానికి పూల...

Continue reading

సూర్యతిలకం సమయంలో రామసేతు దర్శనం: మోదీ

ప్రధాని మోదీ శ్రీలంక పర్యటన ముగించుకుని తమిళనాడులో పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి చేరుకున్న విషయం తెలిసిందే. మార్గ మధ్యలో ఫ్లెట్ నుంచి విహంగ వీక్షణానికి సంబంధించిన వీడియోను ...

Continue reading