ప్రధాని మోదీ తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రధానికి పూలమాల వేసి ఆశీర్వాదం ఇచ్చారు. పరమేశ్వరుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో రామనాథ స్వామి మందిరం ఒకటి. కాసేపటి క్రితమే తమిళనాడును రామేశ్వరంతో కలిపే పాంబన్ బ్రిడ్జిని ప్రధాని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
రామనాథ స్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు
07
Apr