సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. 'మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిన...
AP: ఆడబిడ్డలు సైకిళ్లు తొక్కలేరనే భావన చెరిపేసేందుకు గతంలో విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చినట్లు CM చంద్రబాబు అన్నారు. 'మగవాళ్ల కంటే ఆడవాళ్లు తెలివైనవాళ్లు. RTCలో మహిళా కండక్టర్ల...
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ దాదాపు 9 నెలల తర్వాత భూమి మీదకు చేరుకోనున్నారు. స్పేస్ఎక్స్ సంస్థ పంపనున్న వ్యోమనౌకలో వీరు తిరిగి భూమి మీదకు చేరుకోనున్నారు....
పాకిస్థాన్లో ట్రైన్ హైజాక్ బందీలను ఆర్మీ విడిపిస్తోంది. ఇప్పటివరకు 155 మందికి విముక్తి కల్పించింది. ఈక్రమంలో జరిగిన కాల్పుల్లో 27 మంది మిలిటెంట్లను కాల్చి చంపింది. మరికొంత మంది...
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ SBI సేవలు నిన్న సాయంత్రం 4 గంటల పాటు నిలిచిపోయాయి. బ్యాంక్ యూపీఐ చెల్లింపులు జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సోషల్ మీడియా వేదికగా త...
అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'శంషాబాద...
AP: చిత్తూరులో దొంగల బీభత్సంపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది. పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా...
AP: వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి విడుదలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆయన కోసం గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలు వద్దకు వెళ్లి పీటీ వారెంట్ వేశారు. దీంతో ఆయన్న...
బంగ్లా అల్లర్ల అనంతరం భారత్లో తల దాచుకుంటున్న మాజీ PM షేక్ హసీనాకు మరో షాక్ తలిగింది. ఆమె ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ల జప్తుకు ఢాకా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో హసీనా అధికారిక నివ...
AP: పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని స్కూల్ హెడ్మాస్టర్ గుంజీలు తీసిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. పిల్లలు చదువులో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన బొబ్బిలి మం. ప...