ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉ.8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12...
TG: మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ఈ నెల 10న NLG అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడన్న కక్షతో మారుతీరావు సుప...
AP: పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆన్లైన్ పన్ను వసూలు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు 'స్వర్ణ పంచాయతీ' పోర్టల్ను ప్రారంభించను...
AP: ఎండలు పెరిగిన నేపథ్యంలో ఉపాధి హామీ పనులను ఉ.6 నుంచి 11 గంటల్లోపే ముగించాలని ప్రభుత్వం కలెక్టర్లు, డ్వామా పీడీలను ఆదేశించింది. అవసరమైతే సా.4 నుంచి 6 గంటల వరకు పనులు కొనసాగిం...
దేశ చరిత్రలో కీలకమైన కార్గిల్ యుద్ధంపై నెటిక్స్ వెబ్సరీస్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. పాక్ సైన్యాన్ని తరిమికొట్టేందుకు వాయుసేన చేపట్టిన 'ఆపరేషన్ సఫేద్ సాగర్' ఘట్టాన్ని ఇందులో...
కెరమేరి మండలంలోని మారుమూల ప్రాంతాలైన చాల్బాడి, టోకెన్ మొవాడ్, పాటాగూడ, పిట్టగూడ గ్రామాల్లో బుధవారం ఏఎస్పీ చిత్త రంజన్ బైక్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస...
AP: ఈ రోజుల్లో అత్తా కోడళ్లంటే చాలు చాలా మందికి గొడవలే గుర్తొస్తాయి. అయితే కోనసీమలో ఇందుకు విరుద్ధమైన సన్నివేశం జరిగింది. తన అత్తమ్మ 50వ పుట్టినరోజు వేళ ఓ కోడలు ఏకంగా రూ.కోటి వ...
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రాయపర్తి మండలం కేశవాపురం గ్రామంలో భూక్యా మల్లన్న(45), సభవాత్ బాలి అనే రైతుల మధ్య బోర్ విషయంలో గొడవ జరిగింది. స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ...
నిన్న ఆత్మహత్యాయత్నం చేసిన సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్పృహలోకి వచ్చారని తెలిపారు. అటు కల్పన ఆత్మహత్యాయత్నం వెనుక ఆమె ర...
తనను 'లేడీ సూపర్ స్టార్' అని పిలవొద్దని, పేరుతోనే పిలవాలని స్టార్ హీరోయిన్ నయనతార తన ఫ్యాన్స్, మీడియా, సినీ వర్గాలను రిక్వెస్ట్ చేశారు. అభిమానులు అలా పిలవడం తనకు సంతోషంగా ఉన్నా '...