ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన నేపాల్ PM

ఒడిశాలోని కళింగ యూనివర్సిటీలో తమ దేశ విద్యార్థిని ఆత్మహత్య, తదనంతరం చోటు చేసుకున్న నిరసనలపై నేపాల్ ప్రధాని కేపీ ఓలీ స్పందించారు. ఢిల్లీలోని తమ ఎంబసీకి చెందిన ఇద్దరు అధికారులను ...

Continue reading

3 రోజుల పోలీస్ కస్టడీకి వీరరాఘవ

TG: చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవను 3 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి పోలీసులు అతడిని విచారించనున్న...

Continue reading

వచ్చే నెల 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ

AP: వచ్చే నెల 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. దీనికి డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పవన్ కళ్...

Continue reading

టారిఫ్స్ తగ్గించుకొనేందుకు సిద్ధమైన US, భారత్!

కొన్ని వస్తువులపై టారిఫ్స్ తగ్గించుకొనేందుకు భారత్, అమెరికా ఒప్పుకున్నాయని తెలిసింది. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగే ట్రేడ్ డీల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ప్రభుత్వ సీనియర్...

Continue reading

రైలు ఎక్కుతూ పడిపోయిన వ్యక్తి

కదులుతున్న రైలులోకి ఎక్కే ప్రయత్నం చేయొద్దని రైల్వే అధికారులు అవగాహన కల్పించినా కొందరు దీనిని పట్టించుకోవట్లేదు. తాజాగా ఓ యువకుడు రైలు ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అవడంతో ఎక్కేందు...

Continue reading

మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన లోకేశ్ కుటుంబం

AP మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుము...

Continue reading

ఛావా’ మూవీ.. 3 రోజుల్లోనే రూ.100 కోట్లు!

విక్కీ కౌశల్, రష్మిక నటించిన 'ఛావా' మూవీ 3 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు రూ.33 కోట్లు, రెండో రోజు రూ.39 కోట్లు, ని...

Continue reading

ఒడిలో చంటి బిడ్డ.. చేతిలో లాఠీ మహిళా రైల్వే పోలీస్

ఆమె ఓ రైల్వే పోలీస్. ఉదయం నుంచి రాత్రి వరకు రైల్వే ప్లాట్ఫామ్పైనే ఉంటూ ప్రయాణికులను సంరక్షిస్తుంటుంది. అయితే, నెలల వయసున్న బిడ్డను ఇంటి దగ్గర వదిలేయలేక ఆమె తనతో పాటే డ్యూటీకి త...

Continue reading

క్షమించండి.. చనిపోతున్నా’ అంటూ కొడుకు

AP: ఆన్లైన్ బెట్టింగ్తో నష్టపోయానని, చనిపోతున్నానంటూ సతీశ్ అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. తూ.గో జిల్లా కొవ్వూరు (మ) బంగారుపేటకు చెందిన సతీశ్ చనిపోవాలని న...

Continue reading

బంగారం గని కుప్పకూలి 48 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశం మాలిలో తీవ్ర విషాదం నెలకొంది. మాలిలోని పశ్చిమ భూభాగంలో ఉన్న కయేస్ ప్రాంతంలో ఓ బంగారం గని కుప్పకూలి 48 మంది చనిపోగా, చాలా మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ...

Continue reading