దేశంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఏడుగురిని భారత సైనికులు హతమార్చారు. వీరిలో ముగ్గురు పాక్ సైనికులు, నలుగురు టెర్రరిస్టులు కావొచ్చని ఆర్మీ అనుమానిస్తోంది. జమ్మూ కశ...
ఆ డైరెక్టర్తో సమంత డేటింగ్..?
దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్బాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్న సమంత ఆ టోర...
మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లగ్జరీ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతులో పడటంతో ఏడుగురు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ...
AP: పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది మాత్రమే కాదని, ప్రజలందరిదని Dy.CM పవన్ అన్నారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేశారు. 'ప్రకృతిలో విలువైన పర్యావరణ వ్...
బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువులో రాణించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీలో ఏర్పాటు చేసిన బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం...
ఆ రోజు నుంచి నా టైమ్ను 8 నిమిషాలు ముందుకు జరిపా:
16 ఏళ్ల వయసులో 1989లో తొలిసారి వెళ్లిన పాకిస్థాన్ టూర్ తనకు ఎంతో నేర్పిందని సచిన్ చెప్పారు. BCCI అవార్డుల వేడుకలో మాట్లాడుతూ 'ప...
బాల, బాలికలకు ఆర్థిక భద్రతను కల్పించే NPS వాత్సల్య పథకంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సెక్షన్ 80CCD(1B) కింద ఈ స్కీమ్లో రూ.50,000 పెట్టుబడికి పన్ను మినహాయింపు కల్పించింది. గత ...
TG: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన యోగిత (15) చిన్నప్పటి నుంచి మంచిర్యాల జిల్లా నస్పూర్లోని అమ్మమ్మ వద్ద ఉంటో...
AP: ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన జరిగింది. ఓ బాలుడిపై మారు తండ్రి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేయడంతో బాలుడి శరీరం కమిలి...