లోకేశ్ సీఎం అవుతారన్న మంత్రి.. సీఎం ఆగ్రహం

AP: దావోస్ పర్యటనలో మంత్రి భరత్ ప్రసంగంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసందర్భ ప్రసంగాలు చేయొద్దని ఆయన్ను మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్...

Continue reading

ట్రంప్ మంచి మాట చెప్పావ్: పుతిన్

మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతిచ్చారు. 'ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నా. రష్యాతో నేరుగా సంబంధాలు పెట్టుకుం...

Continue reading

కాబోయే ముఖ్యమంత్రి లోకేశే: మంత్రి TG భరత్ వ్యాఖ్యా

AP: ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా కాబోయే ముఖ్యమంత్రి లోకేశేనని మంత్రి TG భరత్ వ్యాఖ్యా నించారు. స్విట్జర్లాండ్ జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు....

Continue reading

పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు: Dy.CM పవన్

AP: గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని అధికారులను Dy.CM పవన్ ఆదేశించారు. పంచాయతీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి, కొత్త గైడ్లైన్స్ను రూపొందించాలన్నారు...

Continue reading

నిందితుడికి జీవితఖైదు.. బాధితురాలి పేరెంట్స్ ఆందోళన

కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సీల్దా కోర్టు దోషి సంజయ్ రాయ్కి జీవితఖైదు విధించడంపై బాధితురాలి పేరెంట్స్ ఆందోళనకు దిగారు. అతడికి ఉరిశిక్ష విధించాలని కోర్టు హాల్లో డిమా...

Continue reading

నీతా అంబానీ కాంచీపురం పట్టుచీర స్పెషాలిటీ ఇదే!

డొనాల్డ్ ట్రంప్ ప్రైవేటు రిసెప్షన్లో నీతా అంబానీ కట్టుకున్న పట్టుచీరపై నెట్టింట చర్చ జరుగుతోంది. జాతీయ అవార్డు గ్రహీత బీ కృష్ణమూర్తి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. పురాణాల్లో...

Continue reading

దోషికి జీవిత ఖైదు.. మమత అసంతృప్తి

ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార కేసు తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తామంతా దోషికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశామని, కానీ కోర్టు జీవిత ఖైదు విధించ...

Continue reading

లోకేశు డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదనలు.. హైకమాండ్ సీరియస్

AP: నారా లోకేశ్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ నేతలు చేస్తున్న డిమాండ్లపై అధిష్ఠానం సీరియస్ అయింది. ఈ అంశంపై పార్టీ నేతలు ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించింది. ఎవరూ మీడియా ముంద...

Continue reading

పదేళ్ల తర్వాత రంజీ ఆడనున్న రోహిత్

ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే ముంబై VS జమ్మూకశ్మీర్ 3 రోజుల రంజీ మ్యాచులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాల్గొననున్నారు. ముంబై తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హిట్మ్యాన్ చివరిసా...

Continue reading

ఆమెతో ఒక్క సెల్ఫీకి రూ.100

వివిధ దేశాల నుంచి భారత్కు వచ్చే టూరిస్టులతో ఇక్కడి ప్రజలు ఫొటోలు దిగుతుంటారు. చాలా మంది ఇలా అడగటంతో విదేశీయులు ఇబ్బందికి గురవడం చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఓ రష్యన్ ...

Continue reading