ఫిబ్రవరిలో ఫ్రాన్స్ టూరు ప్రధాని మోదీ

వచ్చే నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ దేశంలో పర్యటించనున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వెల్లడించారు. ఆ నెల 11, 12 తేదీల్లో జరిగే ఏఐ సదస్సులో ఆయన పాల్గొంటా...

Continue reading

హష్ మనీ కేసులో ట్రంప్కు ఊరట

డొనాల్డ్ ట్రంప్కు హష్ మనీ కేసులో ఊరట లభించింది. ఆయన దోషిగా తేలినప్పటికీ అన్కండీషనల్ డిశ్చార్జ్ ఇస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దేశ ప్రజలు ఆయన్ను నమ్మి అధ్యక్షుడిగా గెలిపించిన వి...

Continue reading

అంతర్జాతీయ క్రికెట్కు తమీమ్ ఇక్బాల్ మళ్లీ వీడ్కోలు

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్కు మరోసారి వీడ్కోలు పలికారు. తన ఫేస్బుక్ పోస్టులో ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఆయన 2023, జులై 6న అంతర్జాతీయ క్రికెట్ నుం...

Continue reading

గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్

AP: గ్రామ, వార్డు సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం రేషనలైజేషన్ అమలు చేయనుంది. కనీసం 2500 మంది జనాభాకి ఒక సచివాలయం ఉండేలా చూస్తోంది. దీనిలో ఇద్దరు మల్టీపర్సస్ ఫంక్షనరీ...

Continue reading

త్వరలోనే 8,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

AP: వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది అవస...

Continue reading

బ్లేడుతో చేయి కోసుకొని రక్తంతో రామ్ చరణ్ కు తిలకం

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. దీంతో థియేటర్ల వద్ద మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. అయితే, అనంతపురంలోని ఓ థ...

Continue reading

సావర్కర్పై కామెంట్స్.. రాహుల్ గాంధీకి బెయిల్

పరువు నష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేసి...

Continue reading

తెలుగు యూట్యూబర్కు 20 ఏళ్ల జైలు

AP: తెలుగు యూట్యూబర్ భార్గవ్కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ బాలికపై లైంగిక దాడి కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది. బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వ...

Continue reading

గర్భిణులకు సీమంతం చేసిన పవన్ కళ్యాణ్

AP: పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ వారోత్సవాల్లో Dy.CM పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పవన్ గర్భిణులకు సీమంతం చేశారు. అనంతరం వారికి అందజేస్తున్న ...

Continue reading

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు.. 18న కీలక తీర్పు

సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసు తీర్పును ట్రయల్ కోర్టు ఈనెల 18న వెలువరించనుంది. ఇప్పటికే CBI, నిందితుడు సంజయ్ రాయ్ తరఫు వాదనలు ముగిశాయి. తాము సమర్పించిన స...

Continue reading