కాశీ శివయ్యకు తోడైన అయోధ్య రామయ్య.. UPకి పండగ

భవ్య మందిరంలోకి అయోధ్య బాలరామయ్య అడుగుపెట్టిన వేళావిశేషం ఉత్తరప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త రెక్కలొచ్చాయి. అతి పవిత్రమైన కాశీ ఇక్కడే ఉంది. ఇక గంగా తీరంలోని శైవ, వైష్ణవ, శాక్తే...

Continue reading

మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలి: చంద్రబాబు

AP: మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలని CM చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో నిర్వహించడం తెలుగువారికి గర్వకారణమని పేర్కొన్నారు. 'తెలుగు ...

Continue reading

మన్మోహన్ అంత్యక్రియలకు హాజరైన భూటాన్ రాజు

భూటాన్ రాజు జిగ్మే కేసర్ నంగ్యాల్ వాంగుక్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్య క్రియలకు స్వయంగా హాజరయ్యారు. భౌతికకాయానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దహన సంస్కారాలు పూర్తయ్యేంత...

Continue reading

నవంబర్లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు

AP: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మ...

Continue reading

అంత సీన్ లేదు ‘పుష్పా’..

AP: 'పుష్ప-2'లో టన్ను ఎర్రచందనానికి రూ.కోటిన్నర వస్తాయని హీరో చెప్పడం గుర్తుందా? కానీ అటవీశాఖ మాత్రం అంత సీన్ లేదంటోంది. ఎర్రచందనం అమ్మేందుకు టెండర్లు పిలిచినా అంతగా స్పందన కని...

Continue reading

మెగా డీఎస్సీ ఆలస్యం.. నిరుద్యోగుల అసంతృప్తి

AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్య...

Continue reading

నేడు కడపకు పవన్.. ఎంపీడీవోకు పరామర్శ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్ చికిత్స పొందుతున్న అన్నమయ్య (D) గాలివీడు MPDO జవహర్ బాబును ...

Continue reading

కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

సిద్దిపేట (D) కొమురవెల్లిలోని ప్రఖ్యాత మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుక రేపు ఉ. 10.45 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవదాయ శాఖ పూర్తి చేసింది. ఈ కళ్యాణంతో ...

Continue reading

రైతు కుటుంబమంతా ఆత్మహత్య

AP: వైఎస్సార్ (D) సింహాద్రిపురం(M) దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర(40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం ...

Continue reading

రోజా కూతురికి అంతర్జాతీయ అవార్డు

AP: మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు దక్కింది. నైజీరియాలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. అన్షు 7ఏళ్లకే కోడింగ్ రాశారు. 17...

Continue reading