ఇస్రో ప్రవేశపెట్టిన ప్రోబా-3 మిషన్లో రెండు ఉపగ్రహాలు కరోనాగ్రాఫ్, ఆకలర్ట్ స్పేస్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. వీటి మొత్తం బరువు 550 KGలు. ఈ ఉపగ్రహాలను భూమి చుట్టూ ఉన్న దీర్ఘవృత్తాకార కక...
శ్రీహరికోటలోని SHAR అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన PSLV-C59 ప్రయోగం విజయవంతమైంది.
సరిగ్గా సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్ప...
బంగ్లా మాజీ PM షేక్ హసీనా ప్రసంగాల ప్రసారాన్ని ఆ దేశ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్(ICT) కోర్టు నిషేధించింది. ఆమెపై ఉన్న హత్యారోపణలపై దర్యాప్తు జరుగుతోందని, ప్రసారాలు సాక్షుల్ని ప్...
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆప్త మిత్రుడు శంతను నాయుడు జంతుప్రేమికుడు మాత్రమే కాదు రచయిత కూడా. పుస్తక ప్రేమికుల కోసం ఈ నెల 8న జైపూర్ ఎడిషన్ బుకీస్ను ఆవిష్కరించనున్నట్లు ఆ...
మహారాష్ట్రలో NCP నేత బాబా సిద్ధిఖీ కంటే ముందు సల్మాన్ ఖాన్ను బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే పటిష్ఠమైన సెక్యూరిటీ వల్ల వారి ప్రణాళిక విఫల...
TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్ జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మంది...
'
'పుష్ప 2' ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. RTC క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద రాత్రి జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్నగర్కు చెందిన రేవతి(39) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింద...
ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో హతమైన మావోయిస్టుల మృతదేహాలను రేపటి వరకు భద్రపరచాలని, మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించాలని హైకోర్టు ఆదేశించింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని దాఖలైన పి...
2019 ఎన్నికల్లో 'చౌకీదార్ చోర్ హై' అంటూ తనను విమర్శించిన విపక్ష పార్టీలు 2024లో ఆ ధైర్యం చెయ్య లేదని PM మోదీ అన్నారు. ఒడిశా BJP కార్యకర్తల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ అధికారం తమ జ...
బంగ్లాలో హిందువులపై దాడి మీడియా సృష్టి కాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 'హిందువులే లక్ష్యంగా బంగ్లాలో జరుగుతున్న దాడుల గురిం...