టాలీవుడ్ హీరోయిన్ సమంత తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టా ద్వారా వెల్లడించారు. 'నాన్నను ఇక కలవలేను' అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీన...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టేసింది. వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జులై 14న ఏపీ నాగార్జున యూనివర్సిటీలోని హాస్టల్ల...
మతపరమైన ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయిస్తున్నారు. సంభల్ అల్లర్లు చల్లారకముందే తాజాగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రదేశంలో గతంలో శివాలయం ఉండేదంటూ పిటిషన్...
దేశంలోని ప్రార్థనా స్థలాల పరిరక్షణకు ఈ చట్టంలో కీలక నిబంధనలు ఉన్నాయి. ఆగస్టు 15, 1947 నాటికి మతపరమైన ప్రదేశాల్లో అప్పటికే ఉన్న ప్రార్థనా విధానాలను కొనసాగించాలి. ప్రార్థనా స్థలా...
యూపీ, సంభల్: షాహీ ఈద్గా మసీదు సర్వే ఆర్డర్ను అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయాలని మసీదు కమిటీకి సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టు విచారించేంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టొద్దని అధిక...
! బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కి బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ముంబైలో ఆయన షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి ఓ ఆగంతకుడు దూసుకొచ్చాడు. మూవీ బృందం అతడిని అడ్డుకోగా, తాను లారెన్స్ ...
AP: ఈ నెల 7న ఉ.9 గంటల నుంచి మ. 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల్లో మెగా పేరెంట్-టీచర్ మీట్ను నిర్వహించనుంది. విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధిపై టీచర...
అక్కినేని నాగచైతన్య-శోభిత దూళిపాళ వివాహం ఆడంబరంగా జరిగింది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో ANR విగ్రహం ముందు ఈ జంట ఒక్కటయ్యారు. పెళ్లి వేడు...
HYD LBనగర్ లోని కృతుంగా రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింకలు కనిపించిన ఘటన కలకలం రేపింది. వనస్థలిపురానికి చెందిన సందీప్, తన స్నేహితులతో రెస్టారెంట్కి వెళ్లారు. ఆర్డర్ చేసిన బిర్యా...
సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్(GSEC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ ఆగస్టులో CM రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు కంపెనీ ప్రతినిధులతో జరిపిన చర్చలు సత్ఫలితాలనిచ్చాయ...