భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కంటే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయనే మెరుగైన బౌలర్ అని సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ పేర్కొన్నారు. 'లయన్ ఒక కంప్లీట్ బౌలర్. ఉపఖండపు పిచ...
బీటెక్ సీట్లలో AP, TG ముందంజలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 14.90 లక్షల సీట్లు ఉండగా ఇరు రాష్ట్రాల్లో కలిపి 3.10 లక్షల సీట్లు ఉండటం విశేషం. ఏపీలో 1.83 లక్షల సీట్లు, తెలంగాణలో 1.45 లక...
AP: జలవిద్యుదుత్పత్తి కోసం శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి జరుపుతున్న నీటి తరలింపును తక్షణమే ఆపాలని KRMB (కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్) పేర్కొంది. ఈ మేరకు AP, TG జలవనరుల శాఖ...
AP అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రేపు మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ సవరణ బిల్లును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ, న్యాయ...
తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్ ఈరోజు ఉదయం దర్శించుకున్నారు. మట్కా సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. నిన్న విజయవాడ దుర్గమ్మ...
AP: క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (CRDA) పరిధిని 8,352 చ.కి.మీ.కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు, బాపట్లలో విలీనం చేసిన ప్రాంతాలను CRDAలో కల...
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ తాజాగా సంచలన ఆరోప...
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని స్వాతి ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు భగ్గుమన్నారు. తమ కూతురిది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆరోపించారు. తాము రాకముందే శవాన్ని మార్చురీకి ఎలా తరలిస్త...
వరంగల్ నుంచి నిజామాబాద్కు RTC బస్సులో వెళ్తున్న మహిళ బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ను డ్రైవర్ సీటు దగ్గర పెట్టారు. ఆ బ్యాగును గమనించిన డ్రైవర్ అందులోని బంగారు ఆభరణాలను సైలెంట్గా నొక్కే...
దేశంలో మరోసారి ఓట్ల పండుగకు సమయమొచ్చింది. ఝార్ఖండ్ అసెంబ్లీ మొదటి విడత ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. మొత్తం 43 స్థానాల్లో (20ST, 6 SC) 685 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే వయ...