విజయవాడ ఇంద్రకీలాద్రిపై జలపాతం

AP: విజయవాడలో కనకదుర్గమ్మ కొలువైయున్న ఇంద్రకీలాద్రిపై అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కుండపోత వర్షానికి ఓ జలపాతం ఏర్పడింది. కొండపై నుంచి నీరు కిందకు జాలువారుతూ దుర్గగుడికి కొత్త శోభను...

Continue reading

హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్

సూర్యాపేట (D) కోదాడ వద్ద హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. NTR(D) నందిగామ వద్ద వాగు పొంగి వరద నీరు రోడ్లపైకి రావడంతో వాహన రాకపోకలు నిలిచాయి. దీంతో విజయవాడ వెళ...

Continue reading

ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటన.. నూడిల్స్ కావాలని నిందితుడి డిమాండ్

కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై హత్యాచారం ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ జైలులో ఆహారంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజూ రోటీ సజ్జీ ఇస్తుండటంతో.. తనకు ఎగ్ నూడుల్స్ కావాలని అ...

Continue reading

చూస్తుండగానే కొట్టుకుపోయాడు

AP: ఏలూరు (D) ఓ వ్యక్తి ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. నూజివీడు(మ) వెంకటాయపాలెంలో వర్షాల కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో కొందరు చిక్కుకున్నారు. వీరిని తాడు సాయంతో ...

Continue reading

అన్నం బాలేదంటే కళ్లలో కారం కొట్టారు: బాలికల కన్నీళ్లు

TG: హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సమస్య కూడా ఉందని, ప్రశ్నిస్తే బూతులు తిడు...

Continue reading

బ్రిడ్జిపై నుంచి సెల్ఫీ తీసుకుంటున్నారా

బ్రిడ్జిపై నుంచి ఓ యువతి సెల్ఫీ తీసుకుంటూ కాలువలో కొట్టుకుపోయింది. ఏపీకి చెందిన ఓ యువతి కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్కు వెళ్తుంది. ఈ క్రమంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ వద్ద సెల్ఫీ...

Continue reading

పాఠశాలలో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. విద్యార్థులకు ప్రశ్నలు

AP: విశాఖలోని చంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోనే ఇ...

Continue reading

ప్రతి ఒక్కరూ ఏటా 2 మొక్కలు నాటాలి: సీఎం చంద్రబాబు

AP: మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్స్లో నిర్వహించిన వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అక్కడ వీరిద్దరూ వేప, రావి చెట్లను నాటారు. రాష్ట్రంలో ...

Continue reading

గుడ్లవల్లేరు కాలేజీకి మూడు రోజుల సెలవులు

AP: కృష్ణా(D) గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీకి యాజమాన్యం 3 రోజులు సెలవులు ప్రకటించింది. కేసు దర్యాప్తు విచారణ జరుగుతుండటంతోనే మేనేజ్మెంట్ సెలవులు ఇచ్చింది. ఇప్పటికే కాలేజీలోని విద...

Continue reading

ఏడుగురిని పెళ్లాడి మోసం చేసిన కి’లేడీ’

AP: ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్న కి'లేడీ' ఉదంతం తిరుపతిలో వెలుగు చూసింది. ఆమె చేతిలో మోసపోయిన ఓటేరుకు చెందిన ఆరో భర్త తేజ తన గోడువెల్లబోసుకున్నాడు. ఆమె ఇప్పటిక...

Continue reading