అమరావతి బాధ్యతను నాపై ఉంచారు.. అహర్నిశలు శ్రమిస్తా: నారాయణ

AP: అమరావతిని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో అనేక భవనాలు వివిధ దశల్లో నిలిచాయని.. పక్కా ప్రణాళికతో రెండున్నరేళ్లలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్...

Continue reading

ఫర్నిచర్పై దుష్ప్రచారం సిగ్గుచేటు: వైసీపీ

AP: వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్పై టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందంటూ వైసీపీ మండిపడింది. 'ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్కు డబ్బు చెల్లించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఈ...

Continue reading

నీట్ ప్రశ్నపత్రం ధర రూ.30 లక్షలు.. విచారణలో వెల్లడి

నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై బిహార్ GOVT ఏర్పాటు చేసిన సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 'మే 4న మాకు ప్రశ్నపత్రం అందింది. పేపర్ లీక్ చేసినందుకు అభ్యర్థుల నుంచి రూ.3...

Continue reading

టీసీఎస్ కంపెనీకి రూ.1600 కోట్ల భారీ జరిమానా

ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. తమ వ్యాపార రహస్యాలను టీసీఎస్ బయటపెట్టిందని ఆరోపిస్తూ DXC టెక్నాలజీ కంపెనీ కేసు వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం టీ...

Continue reading

పవన విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణి ఫోకస్

TG: పవన విద్యుత్ను ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ పరిధిలోని ఉపరితల గనుల మట్టిదిబ్బలు, కొండలు, గుట్టలపై గాలిమరలు ఏర్పాటు చేయనుంది. దేశంలో వివిధ ప్రాంత...

Continue reading

వారికే రైతు భరోసా: మంత్రి

TG: బీఆర్ఎస్ హయాంలో పంటలు సాగు చేయని వారికీ రైతు బంధు ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దీనివల్ల పథకం దుర్వినియోగమైందనే భావన ప్రజల్లో ఉందని తెలిపారు. అందుకే సాగు చే...

Continue reading

ఏపీ మాజీ CM జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత!

TG: హైదరాబాద్ లోటస్ పాండ్లో GHMC అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జేసీబీలతో కూల్చేశారు....

Continue reading

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం పూర్తి

ప్రకృతి సోయగాల జమ్ముకశ్మీర్ సిగలో మరో మణిహారం చేరనుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నిర్మాణం పూర్తయింది. చీనాబ్ నదిపై దీనిని నిర్మించారు. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియ...

Continue reading

స్పందన’ వ్యవస్థ పేరు మార్పు

AP: ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల స్వీకరణకు తీసుకొచ్చిన 'స్పందన' వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పందన పేరు తొలగించి ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థగా...

Continue reading

మంగళగిరి ప్రజల కోసం లోకేశ్ ‘ప్రజాదర్బార్

AP: మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ 'ప్రజాదర్బార్' నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. కాగా లోకేశ్ అందుబాటులో ఉండే సమయాల్లో ...

Continue reading