అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మరమ్మతులు

APలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. CMగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు వీటి పునరుద్ధరణ ఫైలుపై సంతకాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు గ...

Continue reading

థాంక్యూ చంద్రబాబు గారు : సంతోషంతో పవన్ కళ్యాణ్

AP: తనకు కంగ్రాట్స్ చెబుతూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన ట్వీట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. 'సీఎం గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేసే అవకా...

Continue reading

దారుణం వ్యక్తిని కొట్టి చంపిన ఘటన.

TG: నారాయణపేట్ జిల్లా ఉట్కూర్ ఎస్సై శ్రీనివాసులను ఎస్పీ యోగేశ్ గౌతమ్ సస్పెండ్ చేశారు. బాధితులు ఫిర్యాదు చేసిన తక్షణమే స్పందించకపోవడంతో ఎస్సైపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క...

Continue reading

కొలువుతీరిన మంత్రి వర్గం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించటం అందరికీ తెలిసిందే అందులో భాగంగా నేడు కూటమి వర్గం లోని మంత్రి వర్యులకు సమ న్యాయం చేయాలని చంద్రబాబు మంత్రులకు అందరికీ వివిధ శాఖలన...

Continue reading

భరత్ గారు మంత్రిగా రావడంతో కర్నూల్ ప్రజలు సంబరాలు

టీజీ భరత్ గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మెట్టమొదటిసారిగా కర్నూల్ జిల్లా కి రావడంతో టిడిపి నాయకులు మరియు జనసేన సైనికులు టిడిపి కార్యకర్తలు. ప్రజలందరూ   కలిసి జిల్లా పరిషత్ ఎ...

Continue reading

ఉమ్మడి అనంతపురం జిల్లాకు తెలుగుదేశం పార్టీ పెద్దపీట.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎప్పుడు లేని విధంగా మంత్రి పదవుల జాతర జరిగింది.ఇంత వరకు ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఏకంగా మూడు అమాత్య పదవులు కట్ట బెట్టింది.అందులో ఇద్దరు బీసీ సా...

Continue reading

కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి

కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. 🔸 పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి 🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి 🔸 అటవీ - పర్యావరణ శాఖా మంత్ర...

Continue reading

AP మంత్రులు

*కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపు.*. 👉ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధారణ పరిపాలన శాంతిభద్రతలు .. 👉పవన్ కళ్యాణ్... డిప్యూటీ సీఎం,పంచాయతీ రాజ్ ,గ్రామీణ అభివృద్ధి . తాగునీటి స...

Continue reading

బైడెన్తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

జీ7 సమావేశాల్లో భాగంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీలో భేటీ కానున్నారు. గతేడాది భారత్లో జరిగిన జీ20 సమ్మిట్ తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే తొలిసారి. ...

Continue reading

ప్రజలకు కూర’గాయాలు’.. భారీగా పెరిగిన ధరలు

TG: కూరగాయల ధరలు 2-3 వారాల వ్యవధిలోనే 30-60 శాతం పెరిగాయి. రాష్ట్రంలో కూరగాయల పంటల సాగు 3.11 లక్షల ఎకరాలకే పరిమితమవడం, ఉత్పత్తి తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. మే 20న...

Continue reading