తమ్ముడు’ స్థాయి నుంచి ‘ఎమ్మెల్యే’ వరకు!

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో పోరాటమే చేశారు. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేందుకు శ్రమించారు. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి పవర్స్టార్ ఇమే...

Continue reading

బూతుల మంత్రులకు ఓటరు దెబ్బ

AP: అధికారంలో ఉన్న ఐదేళ్లు అసభ్య పదజాలంతో మాట్లాడిన మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్తో పాటు తొలి రెండున్నరేళ్లు మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, అని...

Continue reading

రాప్తాడు నియోజకవర్గం లో సునీతమ్మ గెలవడంతో

మారూరు లోని బీసీ ఎస్టీ ప్రజలందరూ కలిసి చిన్న కదరయ్య స్వామికి 150 కొబ్బరికాయలు కొట్టినట్లు సమాచారం  అక్కడ పాల్గొన్న ప్రజలందరూ ఆనందోత్సవంతో సంతోషాన్ని తెలియజేశారు. ఇన్నాళ్లు పడ్డ కష్...

Continue reading

మద్యం షాపుల ముందు భారీ క్యూలు

APలోని మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. ఎల్లుండి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో మందు కొనుగోలు చే...

Continue reading

బెంగళూరులో 133 ఏళ్ల రికార్డు బ్రేక్

బెంగళూరులో నిన్న ఒక్కరోజే దాదాపు 111mm వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో ఒక్కరోజే ఈ స్థాయి వర్షం కురవడం గత 133 ఏళ్లలో ఇదే తొలిసారి అని తెలిపింది. ఈనెల 1, 2 త...

Continue reading

రేపు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం జగన్

AP: ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో రేపు YCP నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించాలని CM జగన్ సూచించారు. 'ఈ ఎన్నికల్లో మన పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారు. రేపు జరగన...

Continue reading

ఆ పాట చిత్రీకరణలో 500 మందికి పైగా డాన్సర్లు: గణేశ్ ఆచార్య

పుష్ప-2' సినిమాలో 'సూసేకి' పాట చిత్రీకరణలో 500 మందికి పైగా డాన్సర్లు పాల్గొన్నారని కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య తెలిపారు. లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించామని ఓ ఇంటర్వ్యూలో చె...

Continue reading

నేను ఏ తప్పూ చేయలేదు: నటి హేమ

రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమ తాను ఏ తప్పూ చేయలేదని అన్నారు. కోర్టులో హాజరు పరిచే సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్టీలో బర్త్ డే కేక్ కట్ చేసి హైదరాబాద్ వచ్చేశానని తెలిపార...

Continue reading

ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన 2వేల నోట్లు: RBI

ఇప్పటికీ ప్రజల వద్ద రూ.7,755 కోట్ల విలువైన రూ.రెండు వేల నోట్లు ఉన్నాయని RBI వెల్లడించింది. గత ఏడాది మే 19న రూ.2 వేల నోట్ల సర్క్యులేషను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించగా.. ఇప్పటిదాక...

Continue reading

దయవుంచి దయగల హృదయులు స్పందించండి…

ఈ వీడియోలో కనబడుతున్న అమ్మాయి,కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామానికి చెందిన ఎం. దేవిప్రియ డి/O ఎం.గురుస్వామి 5వ తరగతి చదువుతున్న విద్యార్ధిని విష జ్వరముతో బాధపడుతూ( విష జ్వరం బ్ర...

Continue reading