తుంగభద్రకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరందిస్తోన్న తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సాగునీరందిస్తోన్న తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన అగుంబె, వర్నాడు, ఖుదరేముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస...

Continue reading

విజయవాడ చేరుకున్న చిరంజీవి, రజనీకాంత్

AP: మెగాస్టార్ చిరంజీవి కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యారు. భార్య సురేఖ, ఇతర కుటుంబ సభ్యులతో HYD నుంచి వచ్చిన ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. రేపు జరిగే చంద్రబ...

Continue reading

10 రాజ్యసభ MP సీట్లకు త్వరలో ఎన్నిక?

దేశవ్యాప్తంగా 10 మంది రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎన్నికల్లో గెలుపొందారు. దీంతో ఆ 10 రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. అస్సాం నుంచి కామాఖ్య ప్రసాద్ & శర్బానంద సోనోవాల్, బిహార్ నుంచి ...

Continue reading

భారత్లో ‘హాకీ వరల్డ్ కప్’

భారత్ మరో కీలక టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. FIH పురుషుల జూనియర్ వరల్డ్ కప్ టోర్నీ భారత గడ్డపై జరగనున్నట్లు భారత హాకీ అధ్యక్షుడు దిలీప్ టర్కీ తెలిపారు. ఈ అవకాశమిచ్చిన FIH అధ్యక్షుడు ...

Continue reading

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ Pawan Kalyan గారు

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా శ్రీ Pawan Kalyan గారు ఎన్నిక ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు తెనాలి ఎమ్మెల్యే శ్రీ నాదె...

Continue reading

ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబునాయుడు.‌ ,

విజయవాడలో జరుగుతున్న ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ నారా చంద్రబాబునాయుడు.‌ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ,బిజెపి రాష్...

Continue reading

శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు గారి పేరుని బలపరిచిన పురందేశ్వరి గారు

శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు గారి పేరుని బలపరిచిన పురందేశ్వరి గారు #KutamiTsunami #NaraChandrababuNaidu #AndhraPradesh

Continue reading

ఏపీ అభివృద్ధికి కేంద్రం హామీ ఇచ్చింది: చంద్రబాబు

ఏపీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. 'నాలుగో సారి ముఖ్య మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను. కానీ ఈసారి ప్రత్యేకం. ప్రజలు మనకు అధికారం...

Continue reading

ప్రజలు నా శపథాన్ని నిలబెట్టారు: చంద్రబాబు

AP: తన శపథాన్ని రాష్ట్ర ప్రజలు గౌరవించి, అధికారం ఇచ్చారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ కూటమి సభలో మాట్లాడిన ఆయన 'నిండు సభలో నా కుటుంబానికి అవమానం జరిగింది. గౌరవ సభ కాదు.....

Continue reading

ఉచిత బస్సు ప్రయాణంపై ” అధికారుల కసరత్త

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరు...

Continue reading