AP: అనంతపురం(D) బుక్కరాయసముద్రంలో నెల క్రితం అమ్మవారి హుండీ డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలకు ఊహించని పరిణామం ఎదురైంది. ఉన్నట్టుండి వారి పిల్లలకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఎత్తుకెళ్...
శాంతిదూతగా తనని తాను ప్రదర్శించుకుంటున్న US అధ్యక్షుడు ట్రంప్ మాట మార్చారు. మొన్నటి వరకు 7 యుద్ధాలు ఆపానని.. ఇప్పుడు 3 యుద్ధాలే ఆపినట్లు చెప్పారు. 'ఒకటి 31 ఏళ్లుగా కొనసాగుతొంది...
AP: మంత్రి నారా లోకేశ్ ఇవాళ ఢిల్లీలో PM మోదీతో భేటీ కానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రూపొందించిన పుస్తకాన్ని ఆయనకు అందజేస్తారు. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు, పెండింగ్ ప్రాజెక్టు...
TG: HYDలో రేపు జరిగే వినాయక నిమజ్జనాలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 50వేల విగ్రహాలతో 303KM మేర శోభాయాత్రలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 30వేల మంది పోలీసులతో బందోబ...
AP: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మకు భక్తులు కానుకల వర్షం కురిపించారు. గత 31 రోజులుగా ఆలయంలోని అన్ని హుండీల్లో వేసిన కానుకలను అధికారులు నిన్న లెక్కించారు. ...
AP: సీఎం చంద్రబాబు రేపు విశాఖపట్నం, విజయవాడల్లో పర్యటించనున్నారు. ఉ.7.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి విశాఖకు బయలుదేరుతారు. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్కు హా...
విద్యాశాఖ
AP: మంత్రి లోకేశ్ చొరవతో దృష్టిలోపం ఉన్న దివ్యాంగులకు MPC, బైపీసీ కోర్సులు చదవడానికి అనుమతి లభించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ GO జారీ చేసింది. సైన్స్ కోర్సుల్లో ...
TG: కవిత విషయంపై రేపు ఆలోచిద్దామని KCR అన్నట్లు తెలిసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుంటే హరీశ్ రావు ఊరుకోరన్నారు. ఆయన వ...
TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎ...
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'పెద్ద' మూవీ నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది. ఈ విషయాన్ని చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ ఫొటో రిలీజ్ చేసి తెలిపారు. ఇందులో చరణ్, బుచ్చిబాబు స...